రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఫీచర్ ఫోన్ కు పోటీగా ఇప్పటికే ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ సహా మరెన్నో టెలికాం సంస్థలు ఇప్పటికే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వొడాఫోన్ కూడా ఈ పోటీలో చేరిపోయింది, ఐటెల్…
చైనా మొబైల్ మేకర్ షియోమీ తాజా స్మార్ట్ఫోన్ రెడ్మీ 5ఎ వినియోగదారుల మనసులు దోచుకుంది. బడ్జెట్ ధరలో రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ ఫోన్పై రివ్యూను ఓ సారి పరిశీలిద్దాం.. aబడ్జెట్ ధరల మొబైల్స్ పై దృష్టిసారించిన షియోమీ ఇటీవల…
భారతీయ విఫణిలో తనకంటూ అభిమానులను క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్.. ఇదే సమయంలో విదేశీ బ్రాండ్లకు కూడా గట్టిపోటీనివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. మరీ ముఖ్యంగా చైనా మార్కెట్ నుంచి వస్తున్న ఫోన్లకు తాను దేశీయంగా పోటీనిచ్చి..…
చైనా మొబైల్ మేకర్ షియోమి రెడ్ ఎంఐ 5 ఎకు ధీటుగా స్వదేశీ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. భారీ బ్యాటరీతో బడ్జెట్ దరలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కు…
భారతీయ మ్కారెట్లో రికార్డు స్థాయి అమ్మాకాలతో తనదైన ముద్రను వేసుకుంటూ దూసుకెళ్లున్న చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ.. రెడ్మి నోట్4 తో స్మార్ ఫోన్ విక్రయాలలో ఇప్పటికే ప్రభంజనాన్ని సృష్టించింది. దీంతో మంచి ఊపు మీదున్న షియోమి సంస్థ మరో…
నోకియా బ్రాండ్లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ ‘నోకియా 2’ భారత మార్కెట్లోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ దుకాణాల్లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నెలాఖరులో నోకియా 2ను అంతర్జాతీయంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా…
చైనా మొబైల్ మేకర్ షియోమీ భారత్లో తన మార్కెట్ను విస్తృతం చేసుకుంటోంది. ఆ సంస్థ విడుదల చేస్తున్న ఫోన్లలో చాలా వరకు భారత్లో లభ్యమవుతున్నాయి. వీటిలో చాలా వరకు ఇండియాలోనే తయారవుతున్నాయి. అతి తక్కువ ధరతో అత్యుత్తమ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విఫణిలోకి…
భారతీయ టెలికాం రంగం రారాజు భారతీ ఎయిర్ టెల్ తన ప్రత్యర్థిగా దూసుకెళ్లున్న రిలయన్స్ జియోకు దిమ్మతిరిగే షాకిచ్చింది. రిలయన్స్ జియో ఫిచర్ ఫోన్ ఇస్తానన్న ధరలోనే ఏకంగా స్మార్ట్ ఫోన్ ను అందచేస్తుంది ఎయిర్ టెల్. ఇప్పటికే తన ఫీచర్డ్…