దేశవాళీ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్, రూ. 999కే స్మార్ట్ ఫోన్ లభించేలా ఓ సరికొత్త స్కీమ్ ను ప్రకటించింది. తాము విడుదల చేసిన 'భారత్ 2 అల్ట్రా' ఫోన్ ధర రూ. 2,899 కాగా, దీన్ని వాడి రూ.…
దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధరల్లో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్న మాఫే తాజాగా 'షైన్ ఎం815' పేరుతో మరో స్మార్ట్ఫోన్ సోమవారం ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 4,999గా…
టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందని ఎయిర్ టెట్ చేతికి మరో సంస్థ కూడా చేరింది. మరికొన్ని రోజుల్లో మూత పడబోతున్న టాటా టెలిసర్వీసుల వైర్లెస్ వ్యాపారాలను భారతీ ఎయిర్ టెల్ అందుకోనుంది. టీటీసీ సంస్థను ఎవరు కొనబోతున్నారు? ఓప్పందాలు జరగుతున్నాయా..?…
భారతీయ మార్కెట్లోకి మరో వినూత్న స్పెసిఫికేషన్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ భారతీయ విఫణిలోకి వచ్చింది. అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్పీల ట్రెండ్ నేటి యువతలో పెరిగిపోవడంతో.. దానిని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ సంస్థలు కూడా…
భారతీయ రిజర్వు బ్యాంకు నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో స్వల్పంగా లాభాలను అర్పించుకున్న తరువాత కూడా వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను అర్జించాయి. అర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేపథ్యంలో వడ్డీ రేట్లను అర్బీఐ…
భారతీయ రిజర్వు బ్యాంకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో మునుపెన్నడూ లేని అత్యంత విలువైన రూ. 2000 నోటును నోట్ల రద్దు నేపథ్యంలో ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంకు ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక నివేదిక నేపథ్యంలో అర్థిక రంగానికి చెందిన నిపుణుల…
భారత స్మార్ట్ ఫోన్ ప్రియుల ప్రపంచంలో ఉత్కంఠను రాజేసిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆపిల్ తాజాగా తన నూతన ఉత్పాదనను భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి ఇవాళ విడుదల చేసింది.…
ప్రపంచ మార్కెట్ల గమనం సానుకూల దిశగా సాగుతున్న క్రమంలో యుద్ద సన్నాహాలకు ఉత్తర కోరియా సిద్దమై వైమానిక దళ విన్యాసాలు చేయంచడంతో ఒక్కసారిగా అవి తిరోగమనం వైపు పయనించాయి. ఇక తాజాగా మయన్మార్ సరిహద్దుల్లో భారత సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య భీకర…