భారతీయులు సరికొత్త అలోచనా ధోరణలకు సృజనాత్మకతకు తగినట్టుగా నూతన సాంకేతికతో ఇమిడివున్న టీవీలకు అధికంగా అకర్షితులు అవుతున్నారు. స్మార్ టీవీలు, హెచ్ డి టీవీలు తరువాత టీవీల ఉత్పత్తిలో వేగంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో తాజా ట్రెండ్ ను అనుసరించి…
చైనా మొబైల్ సంస్థ కూల్ ప్యాడ్ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 'కూల్ 3' పేరిట విడుదలైన ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, రూబీ బ్లాక్, ఓషియన్ ఇండిగో, టీల్ గ్రీన్…
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త ఎస్ యూవీ హారియర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.12.69 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. టాప్ వేరియంట్ ధర రూ.16.25 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్షోరూమ్ ఢిల్లీవి.…
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ విపణిలోకి సరికొత్త 'బెంజ్ - సీఎల్ఎస్' మోడల్ను శుక్రవారం (నవంబరు 16) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.84.70 లక్షలుగా నిర్ణయించింది. మూడోతరంగా రూపొందించిన ఈ సీఎల్ఎస్…
ప్రముఖ చైనా మోబైల్ ఫోన్ల సంస్థ 'వన్ప్లస్' సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'వన్ప్లస్ 6టీ' స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వన్ ప్లస్ 6కి కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది.…
ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిత్తల్.. ఎస్సార్ స్టీల్ ను సొంతం చేసుకుంది. దేశీయంగా ఒక ఉక్క పరిశ్రమను సొంతం చేసుకోవాలన్న కల దీంతో తీరిందని లక్ష్మీ మిత్తల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్ పేర్కోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎస్సార్ స్టీన్…
ఓ వైపు దేశంలో ఇంధన ధరలు అల్ టైం హైలో కొనసాగుతూ.. వాహనదారులను బెంబేలెత్తిస్తుంటే.. మరో వైపు దేశీయ కరెన్సీ రూపాయి విలువ మాత్రం పాతాళానికి చేరుతుంది. అల్ టైం రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి ధర మునుపెన్నడూ లేని కనిష్టాన్ని…
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. సరికొత్త రెడ్మీ ఫోన్లను ఇవాళ భారత్ లో ఆవిష్కరించింది. రెడ్మీ 6, రెడ్మీ 6ఎ, రెడ్మీ 6 ప్రొ పేర్లతో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. రెడ్మీ సిరీస్లో నాచ్ డిస్ప్లేతో వస్తున్న…