చైనా మొబైల్ మేకర్ షియోమీ తాజా స్మార్ట్ఫోన్ రెడ్మీ 5ఎ వినియోగదారుల మనసులు దోచుకుంది. బడ్జెట్ ధరలో రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ ఫోన్పై రివ్యూను ఓ సారి పరిశీలిద్దాం.. aబడ్జెట్ ధరల మొబైల్స్ పై దృష్టిసారించిన షియోమీ ఇటీవల వరుసగా రూ.10 వేల లోపు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ మొబైల్ మార్కెట్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో విడుదల చేసిన మరో స్మార్ట్ఫోనే ‘రెడ్ మీ 5ఎ’.
ధర: రూ.4,999 (2జీబీ/16జీబీ), రూ.6,999 (3జీబీ/32 జీబీ)
స్పెసిఫికేషన్లు:
స్నాప్డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2/3జీబీ ర్యామ్,
16జీబీ/32 జీబీ ఇంటర్నల్ మెమొరీ (ఎక్స్ పాండబుల్)
5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే,
13 ఎంపీ రియర్,
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా,
డ్యూయల్ సిమ్,
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ,
137 గ్రాముల బరువు
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more