చైనా మొబైల్ మేకర్ షియోమీ తాజా స్మార్ట్ఫోన్ రెడ్మీ 5ఎ వినియోగదారుల మనసులు దోచుకుంది. బడ్జెట్ ధరలో రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ ఫోన్పై రివ్యూను ఓ సారి పరిశీలిద్దాం.. aబడ్జెట్ ధరల మొబైల్స్ పై దృష్టిసారించిన షియోమీ ఇటీవల వరుసగా రూ.10 వేల లోపు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ మొబైల్ మార్కెట్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో విడుదల చేసిన మరో స్మార్ట్ఫోనే ‘రెడ్ మీ 5ఎ’.
ధర: రూ.4,999 (2జీబీ/16జీబీ), రూ.6,999 (3జీబీ/32 జీబీ)
స్పెసిఫికేషన్లు:
స్నాప్డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2/3జీబీ ర్యామ్,
16జీబీ/32 జీబీ ఇంటర్నల్ మెమొరీ (ఎక్స్ పాండబుల్)
5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే,
13 ఎంపీ రియర్,
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా,
డ్యూయల్ సిమ్,
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ,
137 గ్రాముల బరువు
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more