దేశంలోనే అధిక లాభాలు ఆర్జంచే బ్యాంకుగా ఆంధ్రాభ్యాంకును తీర్చిద్దేందుకు సంబంధిత అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే మార్చి మాసాంతానికల్లా దేశ వ్యాప్తంగా నూతనంగా మరో 212 బ్యాంకు శాఖలను, 800 ఎటిఎం సెంటర్లను ఏర్పాటు చేయనన్నారు. తద్వారా మార్చి నాటికల్లా 2.50లక్షల కోట్ల వ్యాపారాన్ని సాధించగలమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది చివరి నాటికే తాము 2.35 లక్షలకోట్ల వ్యాపరాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. దీనితో పాటు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గాను రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాంకుల్లో జరిగే లావాదేవీల సమయాన్ని మరింత తగ్గించేందుకు 110 నవశక్తి శాఖలను ఏర్పాటు చేశామని, ఈ తరహాలోనే మరో 150 శాఖలను నెలకొల్పనున్నామన్నారు.
ఇదిలా ఉండగా క్యాట్ పరీక్షలో రాష్ర్టంలో ప్రధమ స్థానం సాధించిన శివసాయి తేజకు విద్యారుణాన్ని అందించామని చెప్పారు. ఆంథ్ర బ్యాంకు వ్యవస్థాపకులు బోగరాజు పట్టాభి సీతారామయ్య కాంస్య విగ్రహాన్ని కాకినాడలోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ రోడ్డ వద్ద ఏర్పాటు చేశారు. ఈవిగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆంద్రాబ్యాంకు సిఎండి సివిఆర్ రాజేంద్రన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Apr 19 | ఓలా స్కూటర్ యూజర్లకు ఇటీవలే షాకిచ్చిన సంస్థ తాజాగా శుభవార్తను చెప్పింది. నెల రోజుల క్రితం ఓలా ఈవీ బైక్ ఎస్-1 ధరలను పెంచనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈవీ వాహనదారులు ఖంగుతిన్నారు. కాగా... Read more
Nov 13 | ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్ఎసి)కి రాష్ట్రంలోని ఆరు ప్రాజెక్టులకు 10 వేల కోట్ల రుణాలు కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయని ఆ సంస్థ సిఎండి డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా చెప్పారు. ఇప్పటికే 8... Read more
Nov 13 | ఒడిశాలోని జిఎంఆర్ కమలాంగ థర్మల్ విద్యుత్ ప్లాంట్ (జికెఇఎల్)లో 350 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్ వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిందని జిఎంఆర్ గ్రూప్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలి యూనిట్ ప్రారంభమైన... Read more
Nov 11 | వారాంతంలో స్టాక్ మార్కెట్ బలహీనపడిన నేపథ్యంలో తొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలు భారీ నష్టాలు చవి చూశాయి. రిలయన్స్, ఓఎన్జీసీ వంటి చమురు దిగ్గజాలు రూ.58,987 కోట్ల మార్కెట్ మూలధనం (ఎం-క్యాప్) కోల్పోయాయి. గత వారంలో... Read more
Nov 11 | ఈ ఏడాది భారత స్టాక్ మార్కె ట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలాగా ప్రవహిం చాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అందించిన సమాచారం ప్రకారం 2013లో ఇప్పటివరకు రూ. 91,892 కోట్ల (16.67 బిలియన్ డాలర్లు)... Read more