హోలీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థలు ప్రకటించిన డిస్కౌంట్ అపర్లులోకి లేటుగా వచ్చినా.. లేటెస్ట్ ఆఫర్లను ప్రకటించింది ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా. ఇప్పటికే పోటీదారు విమానయాన సంస్థలు ఆపర్లను ప్రకటించ సోమ్ము చేసుకున్న నేపథ్యంలో.. విస్తారా ఇవాళ్లి…
స్టాక్మార్కెట్లు ఇవాళ నష్టాల బాటపట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తరుణంలో ఇక దేశవ్యాప్త ప్రజలతో పాటు ఇటు మదుపరులు కూడా ఓటరు తీర్పు కోసం వేచి చూస్త్తున్న క్రమంలో కాసింత ముందు జాగ్రత్తాగా లాభాల స్పీకరణకు మొగ్గుచూపారు. దీంతో ప్రపంచ…
చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వన్ ప్లస్ తక్కువ ధరలో హైఎండ్ ఫోన్లను అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. వన్ ప్లస్ విడుదల చేసిన వన్ ప్లస్ 3 ఫోన్ 6 జీబీ ర్యామ్తో ఫోన్ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా 8…
గెలాక్సీ నోట్7 ఫెయిల్యూర్ తర్వాత శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్ ఫోన్లు న్యూయార్క్ వేదికగా మార్చి 29న లాంచ్ కాబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ చేస్తున్న ఈ గెలాక్సీ ఎస్ 8 విక్రయాలను కంపెనీ ఏప్రిల్…
టెలికాం రంగంలో సంచలనాలకు తెరతీసిన రిలయన్స్ జియో.. తన ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోంటూ గత నూట డెబ్బై రోజులుగా సెకనుకు ఏడుగురు కస్టమర్లను చేర్చుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో మరో బంఫర్ అఫర్ ఫ్రకటించారు జియో అధినేత ముఖేష్ అంబాని. తాజాగా…
వాలెంటైన్స్ డే ప్రేమికుల రోజును జోష్ తో ఎంజాయ్ చేసే జంటలకు విమానయాన సంస్థలు మరింత సరికోత్త జోష్ ను అందిస్తున్నాయి. అత్యంత చౌకధరలో గగన వీధుల్లో విహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రోజును పురస్కరించుకుని విమానయాన సంస్థ విస్తారా…
శాస్త్ర, సాంకేతిక రంగాలలో శరవేగంగా వస్తున్న మార్పులతో కేవలం 2జీ ఫోన్లతోనే అత్యంత అధిక కాలం గడిపిన ప్రజలకు తాజగా 3జీ. అ తరువాత 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 4జీ టెక్నాలజీ దేశంలోని అనేక మందికి అందుబాటులోకి రాకముందే…
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆరవ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లకు ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది.. ఆర్బీఐ నిర్వహించిన క్రెడిట్ పాలసీ రివ్యూలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు తెలిపింది. రెపో…