ప్రపంచ మార్కెట్లుకు థీటుగా పోటీపడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో.. ఆర్థిక ద్రవ్యోల్భణం స్థిరంగా వున్న కారణం చేత భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన తరువాత రెపో, రివర్స్ రెపో రేటుపై పావుశాతం కోతలను విధించడాన్ని మదుపరులు…
మెజార్టీ విశ్లేషకుల అంచనాల ప్రకారమే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని ప్రకటించింది. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ, కీలక వడ్డీరేటు రెపోను…
దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ సబ్సిడరీ బ్రాండ్ వైయు మొబైల్స్ మరో నూతన ఉత్సాదనను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వైయు యూనిక్ పేరుతో నూతన 4జీ స్మార్ట్ ఫోన్ ను దేశీయ అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో…
రిలయన్స్ జియో విడుదల చేయనున్న సరికొత్త 4జీ ఫోన్ ను భారతీయులకు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఒక స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రూ. 3,500 నుంచి రూ. 4 వేలుగా…
ప్రపంచీకరణ నేపథ్యంలో అటు టెలీకమ్యూనికేషన్ రంగంతో పాటు ఇటు ఆయా రంగాల్ల అధారిత పరిశ్రమలలో కూడా విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుంది. ఇప్పటి వరకు మొబైల్ సంస్థల మధ్య కేవలం టారిఫ్ ల వార్ నడివగా.. ఈ సారి ఆ పోటీ…
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. తాజాగా మొబైల్ రంగంలో అడుగుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని తమ ఖాతాదారులుగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో మోటరోలా కంపెనీని కూడా తనలో మిలితం చేసుకున్న నేపథ్యంలో అటు లెనోవో తో పాటుగా ఇటు…
భారత స్మార్ట్ ఫోన్ ప్రియుల మదిని గెలుచుకుని మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అందుకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. వచ్చే వారంలో న్యూఢిల్లీలో ఓ లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది.…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ జడ్టీఈ నుంచి నుబియా బ్రాండ్లో మరో మోడల్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ సంస్థ ఇటీవలే నుబియా ఎన్2 స్మార్ట్ఫోన్ను విడుదల చేయగా.. తాజాగా నుబియా ఎం2ను శుక్రవారం తీసుకొచ్చింది. డ్యుయల్ కెమెరా…