యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి. అంతటి స్వామిభక్తి పరాయణుడైన అంజనీసుతుడు కాలిడిన...
సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు అరుదు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన...
పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి ఇరు అక్షరాలా కలయిక .. కానీ...
చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో కాదు సత్రశాల మల్లిఖార్జన స్వామి దేవాలయం....
ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే ప్రాంతంలో వాతావరణం ఎలా వుంటుంది.? అసలు...
స్నానాలు అచరించడం అంటే స్నానం చేయడమనే అర్థం వచ్చినా.. స్నానానికి ప్రాధాన్యత ఎంతో వుంది. స్నానాలు ఎలా చేయాలి, ఎంత సేపు చేయాలి, ఎప్పుడు చేయాలి.. ఏ నీళ్లతో చేయాలి.. ఎక్కడ స్నానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయ్ అన్న...
కార్తీక మాసం అనగానే ఆద్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. భక్తులు ఉపవాస దీక్షలతో, వ్రతాలతో కేదారేశ్వరుడి నోములతో తెలుగులోగిళ్లు నూతనశోభను సొంతం చేసుకుంటాయి. దీపావళి పండుగకు మూడు రోజుల ముందు ప్రారంభమయ్యే దీపాల వెలుగులు.. కార్తీక మాసం ముగిసేంత వరకు తెలుగింటి అడపడచులు...
చరిత్ర పుటంచుల్లో ఎన్నో రికార్డులను లిఖించుకున్న భారతదేశం.. ఇప్పటికీ దేశంలోని ప్రజలను సందేహాలలోకి తోసే అనేక విషయాలు వున్నాయి. వెలుగులోకి రాని కొన్ని నిఖార్సైన నిజాలను అన్వేషిస్తే.. ఔనా ఇది కూడా మన భారత దేశపు ఘనతేనా.? అన్ని సంభ్రమాశ్చర్యంలోకి వెళ్లక...