దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల బాటలో పయనించాయి. గత వారంతంలో నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు ఇవాళ ఉదయం లాభాలు పలుకరించాయి. అరంభంలో లాభాలతో బలంగా కనబడిన మార్కెట్లు వాటిని అధిమిపట్టుకోలేక పోయాయి. పార్లమెంటు సమావేశాలు, మాన్ సూన్ అంచనాల…
స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టినా.. పూర్తి స్థాయిలో తన సత్తాచాటుకునేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఎల్జీ వినూత్న తరహాలో పరిశోధనలు చేసిన సరికోత్త స్మార్ట్ ఫోన్ ను అభిమానుల కోసం తీసుకువచచింది. ఇప్పటి వరకు డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరాలకు…
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇవాళ బ్రెగ్జిట్ ప్రభావం ప్రస్పూటించింది. గత నాలుగు రోజులుగా వస్తున్న వరుస లాభాలకు వారంతంలో బ్రేకులు పడ్డాయి. ఇన్ఫోసిస్ సంస్థ తమ అర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీంతో…
రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్స్ 4జీ సేవలు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టులో వీటిని కమర్షియల్ గా ఆవిష్కరించనున్నారని సమాచారం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం కంపెనీ, ఫ్రీడమ్ పేరుతో పిలుచుకునే తన తొలి జియో ప్రణాళిక కింద,…
బడ్జెట్ ధరలతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న లావా, బడ్జెట్ లో తన సరికొత్త టాబ్లెట్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా లావా ఎక్స్80 పేరుతో ప్రవేశపెట్టిన ఈ టాబ్లెట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది. టాబ్లెట్ పోర్ట్ ఫోలియోను విస్తరించే…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను గడించాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో ముఖ్యంగా అసియా మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ పవనాలను అందుకున్న మార్కెట్లు లాభాలను అర్జించాయి. లాభాలను అదిమి పట్టుకోవడంలో సఫలమైన మార్కెట్లు 11…
చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. గెలాక్సీ జే2 స్మార్ట్ ఫోన్ తో పాటు గెలాక్సీ జే మ్యాక్స్ టాబ్లెట్ ను భారత…
జపాన్కు చెందిన కార్ల తయారీ దిగ్గజ సంస్థ నిస్సాన్ నుంచి వెలువడిన డాట్సన్ బ్రాండ్లో ప్రవేశపెట్టిన చిన్న కారు 'రెడి-గో' అమ్మకాల్లో దూసుకుపోతోంది. మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు పోటీగా విక్రయాలు సాగిస్తూ.. వాటికి భారీ పోటీని…