టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంటే చౌక ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రూ.259 రీచార్జ్ పై 10జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన…
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో మార్కట్లు ఆరంభం నుంచే లాభాల బాటలో పయనించాయి. ముఖ్యంగా అసియా మార్కెట్ల నుంచి లభించిన సానుకులత మార్కెట్లు పుంజుకునేందుకు, భారీ లాభాలను గడించేందుకు దోహదపడ్డాయి.…
దేశీయ మార్కెట్లను మళ్లీ నష్టాలలో ముంచెత్తాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల కారణంగా మార్కెట్లు తిరోగమనంలో పయనించాయి, ముఖ్యంగా ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు మార్కెట్లను 14 వారాల కనిష్టస్థాయికి తీసుకెళ్లాయి. మార్కెట్లు ఉదయం లాభాలతో…
దేశీయ మార్కెట్లు భారీ నష్టాలలో ముగిసాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల కారణంగా మార్కెట్లు తిరోగమనంలో పయనించాయి, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ పరపతి విధానాన్ని సమీక్షించనుందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లను నష్టాలను ముంచెత్తాయి, ఫెడ్ వడ్డీ…
దేశీయ మార్కెట్లకు వరుసగా రెండో రోజు నష్టాలను ముంచెత్తాయి. వరుసగా రెండో రోజు మార్కెట్లకు మదుపరులు షాక్ ఇచ్చారు. ఉదయం లాభాల బాటలో పయనిస్తున్న మార్కెట్లను చూసి చూడాగానే మదుపరులు మరోమారు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు నష్టాలలో ముగిసాయి.…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను అర్జించాయి. భారతీయ రిజర్వు భ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షను మంగళవారం సమీక్షించనున్న నేపథ్యం వడ్డీ రేట్లు తగ్గుతాయన్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. దీనికి తోడు రియల్టీ, ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్,…
దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాల్లో దూసుకెళ్లింది. సెప్టెంబర్ నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో 31.1 శాతం వృద్ధిని నమోదుచేసి, 1,49,143 యూనిట్లగా రికార్డు చేసింది. వీటిలో అత్యధికంగా దేశీయ అమ్మకాలు ఉండటం విశేషం. గతేడాది ఇదే నెలలో…
పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిందంటూ భారత సైన్యం ప్రతినిధి చెప్పిన కొద్ది సేపటికే.. మిడ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. డీజీఎమ్ఓ వ్యాఖ్యల అనంతరం దేశీయ సూచీలు గురువారం మధ్యాహ్నం సెషన్లో భారీగా పతనమయ్యాయి.…