ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో గూగుల్ తాజా వెర్షెన్ 7.0 నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ తమదేనంటూ తన కొత్త స్మార్ట్ఫోన్ వీ20 మొదటి ఫీచర్ను విడుదల చేసిన ఎల్జీ, మరో ఫీచర్ను రివీల్ చేసేసింది. తన కొత్త స్మార్ట్ఫోన్ వీ20 క్వాడ్…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు ముంచెత్తాయి. మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మిడ్ సెషన్ నుంచి మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ముగింపు సమయానికి ఆరు వారాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 28 వేల…
భారతీయ రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్ గా ఎవర్ని ఎంపిక చేయనున్నారనే వార్త మరోసారి ప్రముఖంగా నిలిచింది. ప్రస్తుత అర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వారసులుగా ఎవర్ని కేంద్రం ఎంపిక చేయనుందన్నదే అసలు విషయం. రఘురాం తర్వాత ఎంపికయ్యే వ్యక్తి భారత…
చైనా యాపిల్గా పేరొందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ షియోమి నుంచి భారతీయ విఫణిలోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మరికోద్ది గంటల్లో అందుబాటులోకి వచ్చేస్తుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ అభిమానుల మనసు దోచుకునేందుకు షియోమి నుంచి రెడ్మి సిరీస్లో మరో…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలనే ఎదుర్కోన్నాయి. క్రితం రోజు ఏడాది గరిష్టస్థాయిని అందుకున్న సెన్సెక్స్ ఇవాళ్టి నష్టాల నేపథ్యంలో ఆ స్థాయిని కోల్పోయింది. జపాన్ బ్యాంకు ద్రవ్య పరిపతి విధానాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో దాని ప్రభావం అసియా మార్కెట్లపై తీవ్రంగా…
ఇంటర్ నెట్ తొలి రోజుల్లో అంతర్జాల ప్రపంచాన్ని ఏలిన సెర్చ్ ఇంజన్ దిగ్గజ సంస్థ యాహూ కనుమరుగుకానుంది. చానాళ్లుగా అర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఈ సంస్థను ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్ కొనుగోలు చేసింది. 4.83 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32,491.41కోట్లు)…
దేశీయ స్టాక్ మార్కెట్ల విలువ ఇవాళ అల్ టైమ్ హైకి చేరినప్పటికీ.. సూచీలు మాత్రం నష్టాలనే ఎదుర్కోన్నాయి. నిన్న లాభాలను అర్జించి మార్కెట్లు ఇవాళ ఉదయం ప్రారంభంలోనూ లాభాలే పలుకరించినా.. వెల్లడవుతున్న సంస్థల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ముగింపులో మాత్రం నష్టాలను…
డ్యూయల్ కోర్, క్వాడ్కోర్ ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ లకు చెల్లుచీటీ ఇస్తూ ప్రముఖ మొబైల్ తయారీ దారు జొపో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను భారతమార్కెట్లో బుధవారం లాంచ్ చేసింది. శరవేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యంత వేగంగా పనిచేసే…