కనివినీ ఎరుగని రీతిలో స్మార్ట్ ఫోన్ ప్రియులకు అద్భుతమై ఆఫర్లను ప్రకటించి.. కస్టమర్లను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 4జీ…
ధేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి. వరుసగా నమోదువుతున్న లాభాలతో దేశీయ సూచీలు ఇవాళ 16 మాసాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచి స్వల్పంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు ఐరోపా మార్కెట్ల నుంచి అందిన…
దేశీయ స్టాక్ మార్కెట్లు క్రితం రోజున అందుకున్న భారీ లాభాలతో పాటు దాని ప్రభావంతో ఇవాళ కూడా మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. నెలవారిగా గణిస్తే వరుసగా అరో మాసం కూడా దేశీయ సూచీలు లాభాలను నమోదు చుసుకున్నాయి. దీంతో సెస్సెక్స్…
మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చి రాగానే ఫోన్ వినియోగం విరివిగా పెరగడం ప్రారంభించి.. స్మార్ట్ ఫోన ఆగమనంలో మరింతగా దూసుకెళ్తూ.. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ తప్పనిసరి వస్తువుగా, అవసరంగా మారిపోయింది. దీంతో వాణిజ్యపరంగా ఎదురులేకుండా వుండేందుకు పలు సర్వీసులు తమ…
ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ వచ్చే నెల 4న తన పదవికి వీడ్కోలు పలుకుతున్న తరుణంలో ఆయన వారసులుగా ఎవరిని నియమించనున్నారన్న ఉత్కంఠకు తెరపడింది. భారత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, రఘురామ్ రాజన్ నుంచి ఎవరు పగ్గాలను…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మూటగట్టుకున్నాయి. టోకు దరల సూచీ గణంకాలను ప్రభుత్వం వెలువరించడం దాని ప్రభావం వల్ల దేశీయ సూచీలపైబడి నష్టాలలో ముగిశాయి. మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలను అర్జించాయి. జూలై నెలకు…
తక్కువ బడ్జెట్లో భారతావని కస్టమర్లకు టాబ్లెట్లను ఆందించిన కంపెనీగా పేరున్న డేటావిండ్, తాజాగా తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. పాకెట్సర్ఫర్ జీజడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ను రూ.1,499కే కస్టమర్లకు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్తో…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలను అర్జించాయి. దీంతో సెన్సెక్స్ 28 వేల మార్కుకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 8600 మార్కును అధిగమించింది. అమెరికా…