పేరు ప్రఖ్యాతులు రావడానికి కష్టపడినంతగా వాటిని నిలుపుకునేందుకు కూడా కష్టపడాల్సి వుంటుందన్నది పెద్దల మాట. సంఘంలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న వాళ్లు కూడా చేయకూడని పాడు పనులు చేసి.. అడ్డంగా దొరికిపోతే.. వారిపై వచ్చే అరోపణలకు అడ్డూ అదుపూ వుండదు. గతాల...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొడగరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్న రాయప్రోలు సుబ్బారావు భారత ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసిన ప్రవాసుల కోసం రాస్తూ.. ఇకపై విదేశాలకు వెళ్లే వాళ్లు కూడా ఇలా నడుచుకోవాలంటూ...
నోట్ల రద్దు చేపట్టి ఏడాది కాలం ముగిసింది. మొదట్లో కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించిన వాళ్లు కూడా క్రమంగా విమర్శించడం మొదలు పెట్టేశారు. దేశంలోనే తొలి డిజిటల్ విలేజ్ గా పేరొందని గ్రామాలు కూడా క్రమంగా నోటుకే ఓటు వేశాయి....
విశాఖపట్నంలో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆరిలోవలోని ముస్తఫా కాలనీలో సౌమ్య, రాజేష్ దంపతులు, తమ ఇద్దరు బిడ్డలు విష్ణుతేజ, జాహ్నవీలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత కుటుంబ కలహాలు అని భావించిన పోలీసులకు కీలక...
రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అన్నది పెద్దలు చెప్పిన పాత మాట. అయితే భర్త హత్యకు సుపారీ ఇచ్చిన జ్యోతి మాత్రం.. తనకేమీ తెలియదని అంతా తన ప్రియుడు ప్లాన్ చేశాడని చెప్పింది. సుధాకర్ రెడ్డిని హతమార్చి అతని స్థానంలో తన...
యువతిని లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్న కళాకారుడు గజల్ శ్రీనివాస్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం అతను పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. మరోవైపు పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గజల్...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ మర్చిపోకుండా తమ గుండెల్లో అట్టిపెట్టుకున్నారంటే.. అయన చేసిన ప్రజాహిత కార్యక్రమాలే అందుకు కారణం. పావలా వడ్డీ రుణాల, పింఛన్ల పెంపు ఓ వైపు అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు చేస్తున్నా.....
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భక్తులకు ఇది చేదువార్త. స్వామివారికి నిత్య, వార సేవల్లో భాగంగా నిర్వహించే సేవా టికెట్లలను బుక్ చేసుకునే సమయంలో కోత విధంచేశారు. దీంతో భక్తులు ఎన్నో పర్యాయాలు బుక్ చేసుకున్నా తమను అదృష్టం విరంచలేదని, బాధపడే భక్తులు.....