grideview grideview
  • Jan 05, 11:13 AM

    ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పేనా..?

    ప్రభుత్వ రంగ బ్యాంకు, దేశంలోనే అగ్రగామి బ్యాంకుగా ఖ్యాతిగడించిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్ల కనీస నగదు నిల్వపై...

  • Jan 05, 10:26 AM

    తల్లిని హతమార్చిన ప్రొఫెసర్.. పట్టించిన సిసిటీవీ

    కన్నతల్లి అనారోగ్యం బారిన వుంటే అమె చెంతకేగి ఏం కావాలని అడిగి మారీ అమె అవసానదశలో కొరికలన్నింటినీ తీర్చాల్సిన కన్నకొడుకు.. అమె మరణించిన తరువాత తలకొరవి పెట్టాల్సిన వాడు.. తన తల్లి తనకు చిన్నప్పుడు ఏం చేసిందన్న విషయాన్ని, ఎలా లాలించి,...

  • Jan 05, 09:47 AM

    మెట్రో పిల్లర్ ను ఢీకొన్న ట్రక్కు.. కూలిపోయిందంటూ వార్తలు

    సోషల్ మీడియా పుణ్యమా అని క్షణాల్లో ఏదైనా వార్త సంచలనంగా మారిపోతుంది. అయితే ఇందులో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి కొన్ని అయితే.. కేవలం సంచలనంగా మారడానికి చేసే ప్రచారాలు అనేకం వుంటున్నాయి. మొన్నీమధ్య సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టును చూసి.....

  • Jan 05, 09:05 AM

    ITEMVIDEOS: శభాష్ ప్రదీప్.. పశ్చాతాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు

    ప్రముఖ టీవీ యాంకర్.. ఎంతో మంది యువతులకు అభిమాన యాంకర్ గా మారిన ప్రదీప్ మాచిరాజు.. గతంలో తాను చెప్పిన మంచి విషయాలను మరచి.. డిసెంబరు 31న రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోవడంతో ఆయనను అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో...

  • Jan 05, 08:26 AM

    బాలిక మెడలో తాళికట్టిన విద్యార్థి.. తరగతి గదిలోనే తంతు..

    మ్యారేజెస్ అర్ మేడ్ ఇన్ హెవన్ అంటూ అంగ్లంలో చెప్పినా.. ఎవరికెవరు అన్నది ఎక్కడో వున్నవాడు రాసిపెడతాడు అని తెలుగులో చెప్పినా.. పది మంది బందుమిత్రుల మధ్య మేళతాళాల మధ్య, వేద మంత్రాల నడుమ, అహ్లాదకర వాతావరణంలో జరుపుకునేదే పెళ్లి. కష్టాలు,...

  • Jan 04, 05:19 PM

    ITEMVIDEOS: జూబ్లిహిల్స్‌లో పట్టపగలే చోరీ

    హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఈ మధ్యాహ్నాం దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్ట‌ప‌గ‌లే అంద‌రూ చూస్తుండ‌గానే న‌డిరోడ్డుపై దోపిడీ జ‌రగడం కల‌క‌లం రేపుతోంది. ముగ్గురు దుండగులు ఓ వ్య‌క్తిని బెదిరించి ద్విచ‌క్ర వాహ‌నం, ప‌ర్సు, రెండు సెల్‌ఫోన్ల‌ను కొట్టేసి పారిపోయారు. బాధితుడు ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ...

  • Jan 04, 04:17 PM

    కోడి పందాలు.. హైకోర్టు సీరియస్

    ప్రజా ప్రతినిధులపై హైకోర్టు గరం అయ్యింది. కోడి పందాలను నిర్వహించకూడదని ఆదేశించినప్పటికీ.. కొందరు ప్రజా ప్రతినిధులు ఆసక్తికనబరుస్తుండటం తెలిసిందే. దీంతో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈసారి కూడా కోడి పందేల నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకునేందుకు సాధ్యమైనంత...

  • Jan 04, 03:51 PM

    అక్కినేని కుటుంబానికి షాక్!

    తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎన్జీవోల లైసెన్స్ లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అందులో హీరో నాగార్జునకు చెందిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా ఉందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు రాజ్యసభలో ఈ...