ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయితే ప్రజాగ్రహం పెల్లుబిక్కుతుంది. అయితే ఆ ప్రాంతంలోని ప్రజలు కూడా తాము ఎన్నుకున్న నేతను సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విన్నపాలు చేశారు. అయితే వాటిని పట్టించుకోని పాలకపక్షం వారిపై ఉక్కుపాదం మోపింది. దీంతో అప్పటి పరాభవాన్ని గుర్తుపెట్టుకున్ని...
అమ్మ ఈ పదం సకల చరాచర జీవులకు సుపరిచితం.. అమ్మ లేనిదే తాము లెమన్నది సత్యం.. తాము ఈ సృష్టిలోకి వచ్చామంటేనే అది అమ్మగోప్పతనమే. ఈ ప్రపంచంలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నా.. ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా.. అందరికంటే ముందుగా మురిసిపోయేది...
బరువు అధికంగా వున్నామని నిత్యం మనోవేధన చెందేవారికి ఇదోక గుడ్ న్యూస్. గంటల తరబడి చమటను కార్చుతున్నా.. కఠోర వ్యాయామాలు చేస్తున్నా మీ శరీర బరువు తగ్గడం లేదా..? ఇక బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేసి కూడా విఫలమయ్యారా..? దీంతో...
పశుదాణా కుంభకోణంలో దోషిగా నిర్థారించబడి మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. సోదరి గంగోత్రి కన్నుమూశారు. అమె అనారోగ్యంతో బాధపడుతూ.. అదివారం రోజున మృతిచెందారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ అమె అంత్యక్రియలకు...
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సభా హక్కుల నోటీసు జారీ అయ్యింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఆ నోటీసును పంపారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పేరును వక్రీకరిస్తూ...
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మంచి మనస్సు గురించి ఎవరెంత చెప్పినా తక్కువే. అమెను ఏకంగా తమ దేశానికి ప్రధానిగా వుంటారా..? అని దాయాధి దేశ ప్రజలే అమె చేస్తున్న సేవలను కొనియాడుతూ.. ప్రశంసిస్తున్నారంటే.. ఇక మన దేశానికి చెందిన పౌరులు కష్టాలలో వున్నారంటే...
దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన దాణా కుంభకోణం కేసులో దోషులకు ఈ రోజు శిక్ష ఖరారు అయింది.జార్ఖండ్లోని రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్డి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరికి శిక్షను ఖరారు చేశారు. లాలూ...
సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్.. ఎంతో అచితూచి మాత్రమే తన సామాజిక మాద్యమాన్ని వాడుతారు. అయితే పార్టీకి చెందిన అంశాలను, కార్యక్రమాలను అభిమానులతో పంచుకునేందుకు నిత్యం వారితో టచ్ లో వుండేందుకు దీనినే వంతెనగా వాడుతున్న పవర్...