రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై టిడిపి నాయకులు మండిపడుతున్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం ఉత్తరాఖండ్ ఎందుకు వెళ్లాలేదు అంటూ టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని ఎపీ భవన్లో ఉన్న తెలుగు బాధితులతో ఫోటోలకు ఫోజులిస్తే, వారికి సహయం చేసినట్లా అని వారు అడుగుతున్నారు. ముఖ్యమంత్రికి పదవి మీద ఉన్ వ్యామోహం తెలుగు ప్రజలు మీద లేదనే విషయం అర్థం అవుతుంది.. దిగ్విజయ్ సింగ్ తో కలిసి సీఎం కూర్చీని కాపాడుకోవటానికే ఢిల్లీలో ఉన్నాడని టిడిపి నాయకులు అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం ఉత్తరాఖండ్ కు ఎందుకు వెళ్లలేదు. గుజరాత్ ముఖ్యమంత్రి స్వయంగా ఉత్తరాఖండ్ వెళ్లి గుజరాత్ రాష్ట్ర ప్రజలకు దగ్గరుండి సహాయ చర్యలు అందించటం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగు ప్రజలను పట్టించుకోనే సమయంలేదు గానీ ఢిల్లీ ఎపీ భవన్ ఎసీ రూమ్ లో ఉండటానికి సమయం దొరుకుతుందని టిడిపి నాయకులు అంటున్నాయి. కొన్ని వేల మంది తెలుగు వారు ఉత్తరాఖండ్ లో వరదల్లో చిక్కకొని ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నా సమయంలో ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవటానికి చీకటి రాజకీయాలు చేస్తున్నాడని టిడిపి నాయకులు అంటున్నాయి. తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు కూడాఏకీభవిస్తున్నారు. స్వయంగా సీఎం ఉత్తరాఖండ్ కు వెళ్లినట్లైతే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేదని, ప్రజల్లో పార్టీ పై నమ్మకం ఉండేదని కాంగ్రెస్ నాయకులే చెవులుకొరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more