దిల్ సుఖ్ నగర్లో పేలిన బాంబులు ఎవరి కోసం పెట్టారు? అనే విషయం పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి , ఉగ్రవాదులు టార్గెట్ చేసింది సాయిబాబు గుడినే అని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కానీ నిజం కాదని నిఘా వర్గాలు అంటున్నాయి. పోలీసు నిఘా వర్గాల ప్రకారం .. ఆ బాంబు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ కోసం పెట్టినట్లు నిఘా వర్గాలు అంటున్నాయి. ఉగ్రవాదులు ఒకేసారి రెండిటిపై టార్గెట్ చేసినట్లు సమాచారం. ఒక దిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడి, రెండు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ. ఎప్పటి నుంచో సాయి బాబా గుడి పై ఉగ్రవాదుల కన్ను విషయం తెలిసిందే. అయితే తాజా పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ టార్గెట్ చేయటంతో.. రెండు ఒకేసారి జరిగిపోవాలని ఉగ్రవాదులు ఫ్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అంటున్నాయి. ప్రతి గురువారం పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ దిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తారట. ఈ అవకాశమే ఉగ్రవాదులు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.
నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ తన కుటుంబ సభ్యులత కలిసి సాయిబాబా గుడికి వెళ్లి ప్రత్యేక పూజుల చేయించినట్లు గుడి కార్యకర్తలు చెబుతున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు .. గుడిలో బాంబులు పెట్టాలని విశ్వప్రయత్నం చేసినట్లు అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. పోలీస్ సెక్యూరిటి ఎక్కువుగా ఉండటంతో ఉగ్రవాదులు వెనకడుగు వేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నారు. బాంబులకు పెట్టిన సమయం దగ్గరపడటంతో.. ఉగ్రవాదులు ఏం చెయ్యాలో అర్థం గాగా, ఆ సమయంలో బాంబులను రోడ్డు పక్కనే ఉన్న సైకిల్ , మోటర్ బైక్ ల్లో పెట్టి అక్కడే వదిలి వెళ్లిపోవటంతో.. ఈ సంఘటన జరిగిందని .. పోలీస్ నిఘా వర్గాలు అంటున్నాయి. పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మ ను ఆ సాయిబాబే కాపాడినట్లు పోలీసులు, అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more