ఆ ఇద్దరు ఒకే కటుంబనికి చెందినవారు. ఆ ఇద్దరు ఒకరు కోసం ఒకరు అభిమానం చూపుకుంటారు. ఒకరంటే ఒకరు గౌవరం. ఆ ఇద్దరు బాబాయ్ , అబ్బాయి సంబంధాలతో పిలుసుకుంటారు.. అయితే వారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా పేరు తెచ్చుకొని. నెంబ వన్ స్థాయిలో ఉన్నారు. అయితే వారు ఎవరో కాదు. నందమూరి వంశం నుండి వచ్చిన హీరో బాలయ్య , హీరో జూనీయర్ ఎన్టీఆర్లు. ఈ ఇద్దరు ఒకప్పడు ఒకరంటే ఒకరుకు ప్రాణం. బాలయ్య లేనిదే ఎన్టీఆర్ లేడని అప్పట్లో బహిరంగంగానే చెప్పుకున్నారు.
కానీ ఇప్పడు ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందట. అలా ఎందుకు వచ్చిందంటే .. కేవలం తెలుగు దేశం పార్టీ బాధ్యతల గురించి వచ్చిందట. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన నాటి నుండి పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉండటం మనకందరికి తెలిసిందే. అయితే ఇప్పడు పార్టీ పగ్గాలు కోసం బాలయ్య ఎన్టీఆర్ లు శత్రువులుగా మారారని .. కుటుంబ సభ్యులు అంటున్నారు. అంతే కాకుండా చంద్రబాబు కూడా కారణామని చెబుతున్నారు.
అయితే బాబు వలనే నందమూరి కటుంబంలో మంటలు రగులుతున్నాయని, ఆ పరిణమాలే ఇందుకు కారణం అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ఇటీవల కాలంలో బాలయ్య చేసిన కామెంట్లు కూడా ఎన్టీఆర్ను మనస్సులో పెట్టుకొని కామెంట్లు చేశాడని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అయితే పార్టీ వేరు ,కుటుంబం వేరని , పార్టీ కోసం పనిచేశారు ఎప్పడైన రావచ్చు అంటూ .బాలయ్య ఎన్టీఆర్ పార్టీలోకి రావచ్చు, రాకపోవచ్చు అని కామెంట్ చేశాడట బాలయ్య. ఆ కామెంట్ తో బాలయ్యకు ఎన్టీఆర్ కు ఉన్న వైర్యం బయటపడిందని పార్టీలో సీనియర్ నాయకులు అనుకుంటున్నారు.
అయితే బాలయ్య ఎన్టీఆర్ ను పార్టీ నుండే కాకుండా.. సినిమా రంగం నుండి కూడా దూరం చేయ్యలని బాలయ్య చూస్తున్నాడట. అందుకు ముందుగానే ఎన్టీఆర్ తో సినిమాలు తీయ్యకండి? అని ప్రోడ్యుసర్లకు ఫోన్లు చేసి చెబుతున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య చేస్తున్న పనులు ఆ నోట ఈ నోట .. చేరి చివరకు ఎన్టీఆర్ చేవిలో పడ్డాయాని బాలయ్య అభిమానులు చెబుతున్నారు.
అయితే దానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నాతో సినిమా చేసే వారు లేరా ? నేను సినిమా చేయ్యలేనా? అంటూ నా ప్రోడ్యుసర్స్ నాకు ఉన్నారు. నన్ను నా అభిమానులు కోరుకుంటున్నారని కాబట్టి వారి కోసమై నేను సినిమాలు చేస్తానని ఎన్టీఆర్ చెబుతున్నాడట. అయితే బాలయ్య చెప్పినంత మాత్రన నాతో సినిమాలు తీయ్యారా? అని ఎన్టీఆర్ సీరియస్ గా తొడ..కొడుతూ ... మీసాం మెలేసితూ.. బాలయ్యను ఎలా ఎదురుకోవాలో నాకు తెలుసు? అని ఎన్టీఆర్ తన మిత్రులతో అంటున్నాడని తెలుగు దేశం పార్టీ భవనంలో గుసగుసలాడుకుంటున్నారు.
ఏమైన పార్టీ పగ్గాలు కోసం ఒకే కుటుంబం వారు ఇలా చేయ్యటం బాగులేదని .. ఇద్దరు కలిసి ఉంటేనే పార్టీకి , ప్రజలకు, అభిమానులకు బాగుంటుందని .. నందమూరి సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more