పూర్వం మనకు ఓ సామెత చెప్పేవారు పూర్వీకులు.... ‘‘ గింజ ఒకటైతే... చెట్టు మరోకటి అవుతుందా’’ అన్నట్లు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ భార్య ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడితే... తన కూతురు తన చిన్ననాటి స్నేహితురాలినే నమ్మించి మోసం చేసింది.
మాజీ మంత్రి రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమార్తె అరుణ తన చిన్ననాటి స్నేహితురాలని ఆదుకున్నట్లే ఆదుకుని తన దగ్గర మూడెకరాల భూమిని కోట్టేసింది. వివరాల్లోకి వెళితే... రామచంద్రాపురణం పట్టణంలో నివాసం ఉంటున్న కట్టా సత్యవతి నత సొంత అవసరాల కోసం 2008లో తాతా రెడ్డి అనే వ్యక్తి దగ్గర 10 లక్షలు అప్పుతీసుకున్నారు. దానికి గాను తాతారెడ్డి దగ్గర తన మూడెకరాల భూమిని తాకట్టు పెట్టింది. అయితే కొన్ని రోజుల తరువాత తాతారెడ్డికి డబ్బు అవసరమున్నదనటంతో... తన స్నేహితురాలైన అరుణ దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకొని తాతారెడ్డికి చెల్లించింది. సత్యవతి తాతారెడ్డి దగ్గర ఉన్న భూమిని అరుణ పేరున రిజిష్టర్ చేసుకుంది. కొంత కాలం తరువాత సత్యవతి అరుణకు 8 లక్షల రూపాయలు చెల్లించింది. తరువాత మిగతా రెండు లక్షలు చెల్లించడానికి వెళ్లి నప్పుడు నా భూమిని నాకు రిజిష్టర్ చేయాలని సత్యవతి కోరితే.. నీ భూమి ఎక్కడిది, దానిని ఎప్పుడో అమ్మేశాను. ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దౌర్జన్యం చేయడమే కాక తన పై దొంగతనం కేసు పెడతానని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది.
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి కుంటుంబ సభ్యులే ఇలా ప్రజల పైసలను, భూములను భోంచేస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు జనాలు.
పూర్వం మనకు ఓ సామెత చెప్పేవారు పూర్వీకులు.... ‘‘ గింజ ఒకటైతే... చెట్టు మరోకటి అవుతుందా’’ అన్నట్లు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ భార్య ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడితే... తన కూతురు తన చిన్ననాటి స్నేహితురాలినే నమ్మించి మోసం చేసింది.
మాజీ మంత్రి రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమార్తె అరుణ తన చిన్ననాటి స్నేహితురాలని ఆదుకున్నట్లే ఆదుకుని తన దగ్గర మూడెకరాల భూమిని కోట్టేసింది. వివరాల్లోకి వెళితే... రామచంద్రాపురణం పట్టణంలో నివాసం ఉంటున్న కట్టా సత్యవతి నత సొంత అవసరాల కోసం 2008లో తాతా రెడ్డి అనే వ్యక్తి దగ్గర 10 లక్షలు అప్పుతీసుకున్నారు. దానికి గాను తాతారెడ్డి దగ్గర తన మూడెకరాల భూమిని తాకట్టు పెట్టింది. అయితే కొన్ని రోజుల తరువాత తాతారెడ్డికి డబ్బు అవసరమున్నదనటంతో... తన స్నేహితురాలైన అరుణ దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకొని తాతారెడ్డికి చెల్లించింది. సత్యవతి తాతారెడ్డి దగ్గర ఉన్న భూమిని అరుణ పేరున రిజిష్టర్ చేసుకుంది. కొంత కాలం తరువాత సత్యవతి అరుణకు 8 లక్షల రూపాయలు చెల్లించింది. తరువాత మిగతా రెండు లక్షలు చెల్లించడానికి వెళ్లి నప్పుడు నా భూమిని నాకు రిజిష్టర్ చేయాలని సత్యవతి కోరితే.. నీ భూమి ఎక్కడిది, దానిని ఎప్పుడో అమ్మేశాను. ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దౌర్జన్యం చేయడమే కాక తన పై దొంగతనం కేసు పెడతానని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది.
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి కుంటుంబ సభ్యులే ఇలా ప్రజల పైసలను, భూములను భోంచేస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు జనాలు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more