రాష్ట్రంలో బలమైన పార్టీగాఎదుగుతున్నసమయంలో కొన్ని ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంది. వైసీపీ లో సమన్వయం లేదనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. వేలమంది మన తెలుగు వారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని, కాపాడే నాధుడు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగువారికి సహయం అందించలేని రెండు పార్టీలు వెనబడిపోయాయి. ఒకటి టీఆర్ఎస్ పార్టీ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజలను ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైన రాజకీయ పార్టీలగా ముద్రపడింది. వైసీపీలో ముఖ్య నాయకుడు లేని లోటు ఏమిటో పూర్తిగా తెలిసి వచ్చింది. అసలు బాధితులకు ఏం సహాయం చెయ్యల్లో అర్థంకాక వైసీపీ నాయకులు చోద్యం చూస్తూ టీవీల ముందు నిలబడిపోయారు. బాధితులకు ఏం సహాయం చెయ్యలో ముందుగా టిడిపి, కాంగ్రెస్ పార్టీలు రంగంలోకి దిగి చేస్తున్నాయి. అలాంటి సమయంలో వైసీపీ మరో విచిత్రమైన ప్రయోగం చేసింది. కొంతమంది వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి విన్నతి పత్రం అందజేశారు. ఆ విన్నతి పత్రం వలన బాధితులకు సహయ చర్యలు అందుతాయా అనేది తెలియాకుండా వెళ్లి తెలుగు ప్రజల ముందు నవ్వులపాలైన పార్టీ గా పేరు తెచ్చుకున్నారు. ‘‘తలనొప్పితో బాధపడేవారికి , మోకాలికి మందు పూస్తే .. తలనొప్పి తగ్గుతుందా ’’ అనే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించారు. రాష్ట్రపతికి ఇచ్చిన విన్నతి పత్రంలో ఏముంది అంటే.. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వరద బాధితులకు త్వరగా సహయం చర్యలు అందాలని వైసీపీ నాయకులు కోరుతున్నట్లు గా రాసి చేతులుదులుపుకున్నారు. తెలుగు బాధితులకు దూరంగా ఉండటంతో పార్టీకి ప్రమాదంలో పడినట్లే అని రాజకీయ నాయకులు అంటున్నారు. పార్టీ పరంగా కాకపోయిన.. మానవత్వంతో స్పందించి కొంతమందికైన పార్టీ సేవాలు అందించి ఉంటే, వైసీపీ పార్టీ మంచి పేరు వచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more