భారత దేశంలో ప్రతిరాష్ట్రానిలో లక్ష కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. లక్షకోట్ల కుంభకోణం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది వైఎస్ జగనే. లక్ష కోట్లతో వైఎస్ జగన్ పేరు ప్రపంచమంతా పాకిపోయింది. ఆంద్రప్రదేశ్ లో లక్ష కోట్ల కుంభకోణం చేసింది ఎవరు అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెబుతారు. ఆయనకు ఆ మరక ఎప్పటికి పోదు. జగన్ ఈ కళంకంతోనే పేరు సంపాదించాడని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ పొరుగునే ఉన్న కర్నాటక రాష్ట్రం కూడా లక్ష కోట్ల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. కర్నాటకలో మాజీ మంత్రి మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిపై కోట్ల కుంభకోణం ఆరోపణలున్నాయి. అలాగే మన జాతీయ స్థాయిలో తీసుకుంటే.. రెండు లక్ష కోట్ల రూపాయల కోల్ గేట్ కుంభకోణం చేసిన యూపీఏ ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి పై లక్ష కోట్ల కుంభకోణానకి పాల్పడ్డాడంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమే లక్షల కోట్ల కుంభకోణాలను సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో మనీష్ తివారీ రాజకీయ ప్రత్యర్థులపై లక్ష కోట్లు కుంభకోణం చేశారంటు ఆరోపణలుచేయటంతో దేశం ప్రజలు నవ్వుకుంటున్నారు. తమ కంట్లో నలుసు సంగతి పక్కన పెట్టి .. ఎదుటి వారి కంట్లో నలసు తీయ్యటానికి బయలు దేరినట్లు గా ఉందని మనీష్ తీవారి పరిస్థితని దేశం ప్రజలు అనుకుంటున్నారు. అసలు జనం రాజకీయ నాయకులు లక్ష కోట్లు దోచుకున్నారు అనే నిర్ణయానకి ఎప్పుడో వచ్చారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పసలేని ఆరోపణలు చేయటంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకలు అంటున్నారు. లక్ష కోట్లు దేశ రాజకీయాలనే మార్చాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more