రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడైనా జరగొచ్చని వైఎస్.విజయలక్ష్మి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ సీపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ఆమె ప్రసంగిస్తూ... ప్రజల గుండెల్లో నిలవటమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పా అని ప్రశ్నించారు.సీబీఐ కోర్టును తప్పదోవ పట్టిస్తోందని, వైఎస్ఆర్ కుటుంబం చేసిన తప్పేంటో అర్థం కావటం లేదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కానీ, జగన్ ఏ తప్పు చేయలేదన్నారు. త్వరలోనే జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని విజయమ్మ తెలిపారు.
ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయాలను విజయమ్మ సమావేశంలో వివరించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టరును ఈ సందర్భంగా విడుదల చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని, వాటిని ఎదుర్కొటానికి సిద్ధంగా ఉండాలని విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మద్దతు ఇచ్చారన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన జగన్ ప్రస్తుతం జగన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారని, పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more