Florists do brisk business thanks to valentines day

Florists do brisk business thanks to Valentine's Day,Flowers worth over Rs 10 crore were sold in a single day today,Valentine's Day Flowers, Valentine's Day Business

Florists do brisk business thanks to Valentine's Day

flowers1.gif

Posted: 02/16/2012 04:18 PM IST
Florists do brisk business thanks to valentines day

Florists do brisk business thanks to Valentine's Day

ప్రేయసికి రోజా పువ్వు ఇస్తూ ‘ఐ లవ్యూ’ అని చెప్పినపుడు తనకు కలిగే ఆనందం ఇంకెన్ని కానకలు ఇచ్చినా రాదు. అందునా .. ప్రేమికుల రోజున ఇస్తే అది మరింత ప్రత్యేకం. గులాబీల్లో ప్రేమకు చిహ్నంగా నిలిచే ఎర్ర గులాబీ ఇవ్వడానికే ఎక్కువమంది ఇష్టపడతారు. వీటికి డిమాండ్ కూడా ఎక్కువ. అందుకే నిన్నటి రోజున ఒక గులాభీ ధర కొన్ని ప్రాంతాల్లో రూ. 100 దాకా పలికిందంటే ఆశ్చర్చమే మీ లేదు. ఇది మాత్రం పూల వ్యాపారాలకు ఆనందాన్ని కలిగించింది. లాభాలను మిగిలించింది.

ఢిల్లీ , లక్నో, జైపూర్ , జమ్మ పాటియాలా పరిసర ప్రాంతాల్లో ఒక రోజులో రూ. 10 కోట్ల విలువ గల పువ్వులు అమ్ముడుపోవడం విశేషం. ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులకే కాదు పూల వ్యాపారులకూ చాలా ఇష్ణమని అఖిల భారత పువ్వుల పెంపక సంఘం అధ్యక్షుడు బ్రిజ్ మోహన్ ఖనగ్వాల్ అంటున్నారు. మామూలు రోజుల కంటే రెండింతలు ఎక్కువగా విక్రయాలు జరిగాయని ఢిల్లీలోనే అతి పెద్ద పువ్వుల టోకు విక్రయ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. అదే సమయంలో గతేడాది ప్రేమికుల రోజు కంటే ఆసారి 10 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయనీ ఆయన వెల్లడించారు. వారం రోజుల ముందు నుంచే విక్రయాల్లో జోరు కనిపించడం ఈ సారి విశేషమని చెప్పుకొచ్చారు.

సాధారణ రోజులతో పోలిస్తే వేలంటైన్స్ రోజున తమ వ్యాపారంలో పది రెట్ల కనిపించిందని దేశ వ్యాప్తంగా 113 అవుట్ లెట్లను కలిగి ఉన్కన ఫెర్న్ ఎన్ ఫెటల్స్ తెలిపింది. ఢిల్లీలోని 34 అవుట్ లెట్లలోనే అత్యధిక విక్రయాలు జరిగాయని ఆ కంపెనీ వివరించింది. విక్రయమైన పువ్వుల్లో ఎర్ర గులాబీలదే అగ్రపీఠమని పేర్కొంది. బెంగళూరు, పుణెల నుంచి రోజా పూలు ఢిల్లీకి సరఫరా అవుతాయని .. ఇక థాయ్ లాండ్ , బ్యాంకాక్ ల నుంచి తెప్పించుకునే అర్చిడ్ పూలకూ డిమాండ్ ఎక్కువేనని చెబుతోంది. టోకు ధరల్లో అయితే ఒక రోజా పువ్వు రూ, 10 చొప్పున విక్రయించాం. చిల్లరగా అయితే రూ 50, 100 దాకా పలికిందని ట్రేటర్లు చెబుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద పువ్వుల మార్కెట్ ఢిల్లీనేనన్న సంగతి తెలిసిందేజ. ఏటా భారత్ లో 1000 టన్నుల పువ్వుల ఉత్పత్తి జరుగుతుండగా .. ఇందులో చాలా భాగం ట్రేడింగ్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. ఢిల్లీలో మొత్తం 500 దాకా పువ్వుల విక్రయ సంస్థలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nehrus phulpur become the playing
Mla sobha nagireddy questions prps existence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more