దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెఢ్డి తన హాయంలో రాష్ట్రం ప్రజలుకు పరిచయం ఉన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్న టైమ్ లో తన కొడుకు జగన్ కూడా ప్రజలకు పరిచయం చేయటం జరిగింది. జగన్ తండ్రి పేరు తో ప్రజలకు దగ్గరైన విషయం తెలిసింది. అయితే వైఎస్ సతిమణి విజయమ్మ ప్రజలకు తెలియని వ్యకిగా ఉండేది. కానీ వైఎస్ చనిపోయిన తరువాత తెరపైకి వచ్చిన వ్యక్తి విజయమ్మ.
వైఎస్ స్థానంలో.. కడప నుండి అసెంబ్లీకి వచ్చిన విజయమ్మ. తన కొడుకు జగన్ చేతిలో హస్త్రంగా మారిన విషయం తెలిసిన విషయమే. జగన్ అమ్మను హస్త్రంగా ఉపయోగించుకొంటు.. తనకు శత్రువులైన వారిపై యుద్దభేరి మ్రెగించాడు. తల్లి కొడుకు ఆద్వర్యంలో.. వైఎస్ ప్టారీ స్థాపించి. వైఎస్ ఆశయాలను మేము నేరవేర్చుతాం అని .. ప్రజల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే త్లలి కొడుకులు రాష్ట్రంలో బలపడటాని .. స్థానిక పార్టీలపై కన్నేర్ర చేసి .. ఆ పార్టీలను .. అంతం చేయటానికి కొత్త కొత్త ఎత్తులు వేసారు. ఆ పార్టీలలో ప్రధానంగా తెలుగు దేశం పార్టీ ఒకటి. ఆ పార్టీ నాయకుడుపై కూడా పగపట్టేరు తల్లీ కొడుకులు. ఆ పగ దేని కోసం? , చంద్రబాబు మీద ఇరుకున్న శత్రుత్వం ఏమిటి? అసలు ఆ పగ వీరిదా? లేక వైఎస్ రాజశేఖర రెడ్డిదా? అనే అనుమానాలు సామన్య ప్రజలకు వస్తుంటాయి.
కానీ ఇలా ఎందుకు జరుగుతుందయ్యా అంటే .. కాంగ్రెస్ నుండి దూరమైన జగన్ ఆస్థుల పై ఆ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఇది కావాలని ప్రభుత్వం చేస్తుందని, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఆస్తుల పై ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదని తల్లీ కొడుకుల ఆవేదన. బాబు పై ఎలగైన తమ ఆవేధనను తీర్చుకొవలనే ఉద్దేశంతో చంద్రబాబు ఆస్తులపై కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుండి చంద్రబాబు వార్సెస్ విజయమ్మ కథ నడుస్తు వస్తుంది. ఈ తల్లి కొడుకులు వేసిన మాయపాచికలు పారలేదు. హైకోర్టు నిజాయితిని శంకిస్తూ తమ పిటిషన్ నూ మరో రాష్ట్ర హై కోర్టుకు బదిలీ చేయించుకోవటానికి వైఎస్ విజయమ్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జగన్ తన తల్లి చేత వేసిన పాచిక రివర్స్ రావటంతో .. తల్లీ కొడుకులు ముఖంలో కారుమేఘలు కమ్ముకున్నాయి. ‘‘ అనుకున్నది ఒక్కటి .. అయినది మరొక్కటి’’ అనే మాదిరిగా విజయమ్మ, జగన్ పరిస్థితి తయారైంది.
సుప్రీం కోర్టులో వైయస్ విజయమ్మ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తదితరులు మీద వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రీం కోర్టు కోరింది. లేకుంటే మేమే దాన్ని కొట్టేస్తామని కూడా చెప్పటంతో విజయమ్మ న్యాయవాది ఆ పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. హైకోర్టులో వాదనలు జరిగాయి, తీర్పు వాయిదా పడింది. ఈ సందర్భంలో జోక్యం చేసుకోవటం సమంజసం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పోనీ తీర్పు వ్యతిరేకంగా వస్తే వాటిమీద ఆరోపణలు చెయ్యటం సహజమే కానీ, తీర్పు వాయిదా పడింది కాబట్టి ఈ సందర్భంలో ఈ కోర్టు ప్రమేయం అవసరమా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని అందువలన కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యమని విజయమ్మ వేసిన పిటిషన్ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని ప్రశ్నించేదిలా ఉందని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది.
ఇప్పడు సుప్రీం కోర్టు వైఎస్ విజయమ్మను తలంటిన విషయం ప్రజలందరికి తెలిసిపోయింది. ఇక వీరు ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళుతారని టిడిపి సీనియర్ నాయకులు అంటున్నారు. దీని వలన బాబుకు కొంచెం ఉపసమనం కలిగినట్లుగా టిడిపి నాయకులు భావిస్తున్నారు. సుప్రీ కోర్టు విషయమ్మను చురక వేయటంతో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ అని టీడిపి కార్యకర్తలు అనుకుంటున్నారు.
ఏదో సామెత మాదిరిగా.. ‘‘పెరుగుట... విరుగుట కొరకే’’ అన్నట్లు ఉందని ప్రజలు అంటున్నారు. ‘‘ఆవేశం.. ఆపదలకు దారి తీస్తుందని.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.’’ అంటే ..నిధానమే.. ప్రధానం అన్నమాట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more