ప్రజలకు సేవ చేయ్యలని ఉద్దశంతో.. నటన నుండి రాజకీయంలో వచ్చి సున్నితమైన మనస్సు కలిగిన మెగా స్టార్ చిరంజీవి . ప్రజారాజ్యం పేరుతో .. ప్రజల ముందుకు వచ్చి .. తిరుపతి ఎమ్మెల్యేగ పోటి చేసి .. తన పార్టీతో కొంత మేర విజయం మొదటి విజయం సాధించారు చిరు. ప్రజలకు సేవా చేస్తానని చిరు తన పార్టీ ని గెలిపించమని ప్రజలను ఆర్ధించాడు. కానీ ప్రజలు చిరును నమ్మలేదు. ఎలక్షన్ ల్లో చిరు పార్టీని గెలిపించ లేకపోయారు.
అయిన చిరు ప్రజలకు సేవా చేయ్యలని .. ఎంతో ఆసక్తితో రాజకీయంలో వస్తే .. ప్రజలు .. చిరును ఆదరించలేదు. కానీ చిరు ఎలాగైన సేవా చేయ్యాలని, ప్రజల మనిషిగా ఎదగాలని ఉద్దేశంతో.... తన పార్టీని ..జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో విలినం చేసిన విషయం తెలిసిందే. ఏ రాయిలో ఏముందో, ఎవరి చేతిలో ఎలా రాసి వుందో మనం ముందుగా చెప్పాలేం కదా. చిరు మాటిస్తే .. తప్పుకొవటం తెలియని వ్యక్తి .. మొదటి నుండి ఆయన పాలసీ వేరుగా ఉండేది . సినిమా రంగంలో.. కూడా తనకు ప్రత్యేకమైన స్దానం రావటానికి కారణం ఆయన మాట, పద్దతి , ఆయన వ్యవహరించే తీరు.. అందర్ని ఆకట్టుకుంటుంది.
అందుకే చిన్న పిల్లల వారినుండి పెద్ద వయస్సు వారు మెగా స్టార్ అంటే .. మిక్కిలి అభిమానం చూపుతారు. నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి . చిరు సహాయం కావాలసి వచ్చింది. గతంలో జగన్ , టీఆర్ఎస్ పార్టీలు, టీడీపీ పార్టీలు కలిసి .. ప్రభుత్వన్ని పడగొట్టలని చూస్తే మాత్రం.. కాంగ్రెస్ పార్టీని నిలబెడతానని చిరు అప్పుట్లో ప్రకటన చేశాడు. అది అందరు మరిచి పోయారు కూడా. కానీ నిన్న జరిగిన అవిశ్వాస తిర్మానంలో.. కాంగ్రెస్ కు .. పెద్ద దిక్కుగా మారాడు.
కానీ కాంగ్రెస్ పార్టీ .. తనకు ఇంతవరకు ..ఎలాంటి పదవి ఇవ్వకపోయినప్పటికి.. చిరు.. ఇచ్చిన మాట కోసం .. నిన్న తన 18 మంది ఎమ్మేల్యేలు తో.. కిరణ్ ప్రభుత్వాన్ని పడిపోకుండా ..కాపాడారు. చిరు అలా చేయ్యటం వలన .. రాజకీయ నాయకులైన .. సోనియాగాంధీ, ప్రధాని మంత్రి , ఇంకా తదితరులు చిరును మెచ్చుకున్నారుని తెలుసుతుంది. చిరు రాజకీయంలో కూడా మెగా స్టార్ అని నిరుపించాకున్నాడని .. గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
అయిన ఈ రోజుల్లో .. ఫలితం ఉంటేనే పనులు జరిగే కాలం ఇది. ఇలాంటి సమయంలో .. తన కోరకు ఎలాంటి స్వలాభం ఆశించకుండా .. ప్రజల శ్రేయాస్సును మనస్సులు పెట్టుకొని .. చిరు కిరణ్ పాలనను నిలబెట్టాడు. దట్ జీ .. చిరు..
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డితో తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి భేటి అయ్యారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మంత్రులు వట్టి వసంత కుమార్, బొత్స సత్యనారాయణ, బస్వరాజు సారయ్య, సుదర్శన్రెడ్డి, అహ్మదుల్లా పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా చోటుచేసుకున్న పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more