చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. తాజాగా మొబైల్ రంగంలో అడుగుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని తమ ఖాతాదారులుగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో మోటరోలా కంపెనీని కూడా తనలో మిలితం చేసుకున్న నేపథ్యంలో అటు లెనోవో తో పాటుగా ఇటు…
దేశీయ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మరో సరికొత్త ఉత్పాదనను ఇవాళ దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చౌకదరలో 4జీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకునే వారి అశలకు అనుగూణంగా ఈ స్మార్ట్ ఫోన్ ను తయారుచేసి ఇవాళ మార్కెట్ లోకి…
చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ సంస్థతో రిలయన్స్ జియో కుదుర్చుకున్న ఒప్పందంతో రెడీ్ మీ ఫోన్లను తాజాగా కోనుగోలు చేస్తున్న కస్టమర్లకు ఇది నిజంగానే తియ్యని కబురు. షియోమి వినియోగదారులకు రిలయన్స్ జియో సూపర్ ఆఫర్ ప్రకటించింది. షియోమి…
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ సామ్ సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్8, ఎస్ 8 ప్లస్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో గెలాక్సీ నోట్ 8 ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.…
ఎలక్ట్రానిక్ ఉత్పాదనల దిగ్గజ సంస్థ.. మెబైల్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న సామ్ సంగ్ కంపెనీ మరో కొత్త అవిష్కరణను భారతీయ విఫణిలో అవిష్కరించింది. కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల పీసీ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3ని ఇవాళ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో…
స్మార్ట్ ఫోన్ల లవర్స్ మీకో గుడ్ న్యూస్.. మీ అంచనాలకు తగ్గట్టుగా మరో రెండు కొత్త 4జీ స్మార్ట్ ఫోన్లు భారతీయ విఫణిలోకి వస్తున్నాయి. మొబైల్ రంగంలో రారాజుగా ముందుకు సాగుతున్న దిగ్గజ సంస్థ శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్లను భారత…
అతి త్వరలో మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్న రిలయన్స్ జియో 4జీ వీఓఎల్టీఈ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. గ్రామీణ భారతావనిలోని అపారమైన మార్కెట్ పై కన్నేసిన ముఖేష్ అంబానీ ఈ తక్కువ ధర ఫోన్లకు రూపకల్పన…
సెల్పీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మరో కొత్త సెల్పీ పోకస్డ్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చేందుకు కొంత సమయం తీసుకోవడంతో ఇప్పటికే పలు లీకేజీలు మార్కెట్లోకి విడుదలై స్మార్ట్…