grideview grideview
  • Dec 30, 12:04 PM

    ట్రిపుల్ తలాక్ పై అప్ ఎమ్మెల్యే వివాదాస్పద ట్విట్

    ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని బీజేపి పార్టీ చాటిచెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ట్రిఫుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి అమోదించిన నేపథ్యంలో ఇంకా అనేక విమర్శలు మాత్రం...

  • Dec 30, 11:27 AM

    నకిలీగా దర్జాలు వెలగబెట్టాడు.. ఉద్యోగం కోసం వెళ్లి..

    పోలీస్‌ డిపార్టుమెంట్‌లో డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారినంటూ దర్జాను వెలగబెట్టినన్ని నాళ్లు హ్యాపీగానే వున్నాడు. కానీ ఇక నకిలీయే జీవితం అవుతుందని భావించి.. అలాంటివి వద్దని ఇక హ్యాపీగా ఉద్యోగం చేసుకుందామని భావించి.. ఆ మేరకు ప్రయత్నాలు చేసిన దొంగ పోలీసు...

  • Dec 30, 10:18 AM

    అమెరికా ఫ్రాడ్ కంపెనీ చేతిలో మోసపోయిన వెంకయ్య

    అమెరికాలోని ఫ్రాడ్ కంపెనీలు ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా మోసం చేశాయి. వాటి విపరీత ప్రకటనలను నమ్మిన ఆయన తన చేతి చమురును కూడా వదిలించుకున్నారు. అర్డర్ చేసిన వస్తువు బదులు ఈమెయిల్ రావడం.. మరికొంత సొమ్ము ఇస్తే అంటూ సారాంశం...

  • Dec 30, 09:27 AM

    అమెరికాలో ఘోరం: సాయుధ దొంగల చేతిలో భారత విద్యార్థి హత్య

    అమెరికాలో మరో దారుణం జరిగింది. తన ఉన్నత చదువులపై కోటి అశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారత సంతతి విద్యార్థిని అక్కిడి సాయుధ దోపిడి దొంగలు కాల్చిచంపారు. ఈ ఘటనలో మరో భారత విద్యార్థి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గుర్తుతెలియని దోంగలు...

  • Dec 29, 08:11 PM

    ముంబైలో విషాదం.. జన్మదినం రోజునే యువతి సజీవదహనం

    పుట్టిన రోజు నాడు మిత్రులందరితో కలసి వేడుకలు చేసుకుంటున్న అమెకు తెలియదు ఆ మరసటి క్షణంలో ఏం జరుగుతుందోనని. అందుకనే అప్పటి వరకు అనందంగా వేడుకలలో తలమునకలైన వారు.. మరు నిమిషంలో విఘత జీవులయ్యారు. అకస్మాత్తుగా రేగిన మంటలు వారిని సజీవంగా...

  • Dec 29, 07:15 PM

    నగరంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై దాడి.. నగదుతో పరారీ

    హైదరాబాద్‌లో న‌డిరోడ్డుపై కొంద‌రు యువ‌కులు రెచ్చిపోయారు. అనునిత్యం జనసంద్రంతో బిజీగా వుండే అబిడ్స్ లో నడిరోడ్డు మీద హంగామా చేసి.. ఏకంగా అర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లలపై దాడికి పాల్పడారు. తమ కారుకే అడ్డువస్తారా అని కండక్టర్ వద్దనున్న డబ్బును పరిహారంమంటూ...

  • Dec 29, 06:25 PM

    ఇంధన ధరలపై రాష్ట్రాలకు కేంద్రం అభ్యర్థన.. వింటారా.?

    కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఇటీవలే ముగిసిన గుజరాత్ ఎన్నికల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలు.. క్రమంగా పెరుగుతూ రూ.80కి...

  • Dec 29, 05:43 PM

    వివరాలు చెప్పమంటే ఖాతా బ్లాక్ చేసిన సుష్మాస్వరాజ్

    పార్లమెంటు సాక్షిగా అబద్దపు ప్రకటనలు చేయడంపై నిలదీసిన రాజ్యసభ సభ్యుడికి అవమానం ఎదురైంది. ఏకంగా చట్టసభలో తప్పుడు ప్రకటనలు చేసి.. పబ్బం గడుపుకోవాలని యత్నించిన కేంద్రమంత్రి చేతిలోనే ఆయనకు ఈ పరాభవం ఎదురైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చివరాఖరకు దాయాధి పాకిస్థాన్ వాసుల...