వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్, తమ తొలి పోరులో దాయాది పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. సెప్టెంబర్ 30, 2015 నాటికి ఐసీసీ ర్యాంకుల్లో టాప్ 8 జట్లు ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాకు టాప్ సీడింగ్ లభించగా ఆ జట్టు గ్రూప్ ఏ లో ఉండగా, రెండో సీడింగ్ సాధించిన భారత్ గ్రూప్-బి లో ఉంది. ఆసీస్ తో పాటు గ్రూప్-ఏ లో న్యూజీలాండ్(4), ఇంగ్లండ్(6), బంగ్లాదేశ్(7) లు ఉన్నాయి.
భారత్ తో పాటు దక్షిణాఫ్రికా(3), శ్రీలంక(5), పాకిస్తాన్(8) ఉన్నాయి. జూన్ 1 న ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే దాయాది జట్లు భారత్, పాక్ లు జూన్ 4న తలపడనున్నాయి. తొలి మ్యాచ్ దాయాది జట్టుతో కావడంతో ఇరు జట్లు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. చివరిసారి 2013లో జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 2006 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఈ టోర్నమెంట్లో చోటు దక్కించుకోవడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more