దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు విడదలకు ముహూర్తం ఫిక్స్ చేయడంపై బాలీవుడ్ నిర్మాత కస్సుబుస్సులాడుతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్...
క్రికెట్ అభిమానులకు త్వరలోనే ఐపీఎల్ మజా లభించనుంది. ఈ వేసవిలో జరిగే ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ తేదీని లీగ్ పాలకమండలి ఖరారు చేసింది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం ఉంటుందని ఐపీఎల్ వెల్లడించింది....
తెలుగు మహానటి చిత్రంలో నటించిన సావిత్రి తరువాత అమె పోందిన గౌరవాన్ని పోందిన హీరోయిన్లలో ప్రస్తుతం కీర్తి సురేష్ ఒకరు. హోమ్లీ హీరోయిన్ గా ప్రేక్షకులకు చేరువైన ఈమె.. వరుస చిత్రాల ఆఫర్లు వచ్చినా.. ఆచి తూచి మంచి కథాంశం వున్న...
భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ పై ప్రత్యేక న్యాయస్థానం...
చిన్నారులకు సంబంధించి నేరుగా శరీరానికి శరీరం తాకితేనే అది పోస్కో చట్టం కింద లైంగిక వేధింపుల కేసుగా పరిగణించ బడుతుందని బాంబే హైకోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు...
జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆయన చేసిన...
ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శరవేగంగా ఎన్నికల పనులకు పూనుకున్నారు. సోమవారం రోజునే పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేసిన...
ఫేస్ బుక్.. సామాజిక మాధ్యమ దిగ్గజం.. కోట్లాది మంది అకౌంట్ హోల్డర్లకు తమ భావాలను, అనుభవాలను, అనుభూతులను ప్రపంచానికి తెలియజేసే వేదికగా, గుర్తింపును తీసుకువచ్చే వారధిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేస్ బుక్ ను వినియోగించే దాదాపు 60 లక్షల...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలిగా, అన్నా డీఎంకే పార్టీకి మాజీ ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పన చిన్నమ్మగా పేరొందిన వీకే శశికళ నాలుగేళ్ల తరువాత జైలు జీవితం నుంచి విముక్తురాలయ్యారు. అక్రమాస్థుల కేసులో వికే శశికళ నాలుగేళ్ల...
మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు సన్నధమవుతున్న తరుణంలో టీజర్, ట్రైయిలర్ లతో...