బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ పై ఐపీఎల్ మాజీ కమీషనర్ లలిత్ మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే ఐపీఎల్ రెండో సీజన్ లో ఆర్థిక అవకతవలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడి గత కొన్ని రోజులుగా క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న మోడీ శ్రీనివాసన్ వల్ల బీసీసీఐకి 3,798 కోట్లు నష్టం తెచ్చాడని, అతని ఏక చత్రాధిపత్యం వల్ల భారత క్రికెట్ బోర్డు చాలా నష్టపోయిందని తన ట్విట్టర్ లో ఆధారాలతో సహా బయట పెట్టాడు. ఐపీఎల్ రెండో సీజన్ దక్షిణాఫ్రికాలో నిర్వహించినందుకు గాను ఆ దేశ క్రికెట్ సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఐపీఎల్ లోకి వచ్చిన ఫూణే, సహారా జట్లు బయటికి వెళ్ళి పోవడానికి శ్రీనివాసనే కారణం అని లలిత్ మోడీ ఆరోపించాడు. అంతే కాకుండా ఐపీఎల్ ప్రచార హక్కుల్ని సొంతం చేసుకున్న సోని సంస్థను కూడా శ్రీనివాసన్ బెదిరించాడని ఆయన ఆరోపించాడు. శ్రీనివాసన్ ఫెమా ఉల్లంఘనల కింద మనీ ట్రాన్స్ ఫర్ చేశాడని, ఇతని పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more