రోజావే .. చిన్ని రోజావే అని సినీ కవి రాయటం జరిగింది. కానీ ప్రజల మధ్య తిరుగుతున్న రోజా మాత్రం సిబిఐ తెలియాని నిజాన్ని కనిపెట్టిందట. 2005 సంవత్సరంలో జరిగిన పరిటాల రవిని చంపింది ఎవరో కాదట.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయడేనట. చంద్రబాబు కావాలని పరిటాల రవి చంపించాడని .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెడీ విలన్ (ఐరన్ లెగ్ ) అయిన సినీ నటి రోజ మీడియా ద్వారా చెబుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.
‘‘రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?’’ అన్నట్లు రోజా తలచుకుంటే .. తన నోటీకి మాటలకు కొదవా లేదని టీడీపీ నాయుకులు అంటున్నారు. అసలు రోజా మొదటి టిడిపిలో పూసిన రోజా.. తన ముళ్లుతో కాంగ్రెస్ నాయకులను గుచ్చి గుచ్చి చంపేసిందట. ఆ తరువాత టిడిపి నుండి కాంగ్రెస్ లోకి చేరదామని కాంగ్రెస్ నాయకుడు అయిన రాజశేఖర్ రెడ్డిని రోజా కలవటంతో. ఆయన ఎవరికి కనిపించని లోకంలోకి పోవటం జరిగిందని ..కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందుకని రోజా కు కాంగ్రెస్ తలుపులు వేసేసిందట.
ఇక రోజా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ్వటంతో ‘‘రుచిమరిగిన పిల్లి ఉట్టిమీద కెగిరినట్లు’’ రోజా కొత్త దారులు వెతకటం ప్రారంభించిందట. అదే సమయంలో జగన్ కొత్త పార్టీ పెట్టడంతో రోజా కలిసి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్ ఆర్థికంగా రోజాను అదుకోవటంతో .. ఇక రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను విమర్శించటం మొదలు పెట్టిందని టీడిపి నాయకులు అంటున్నారు . రోజా పరిస్థితి చివరకు ‘‘రెక్కాడితే గానీ డొక్కాడదు’’ అనేవిధంగా పార్టీల నాయకుల పై విమర్శలు చేస్తే గానీ తనకు జీతం వస్తుందని గ్రహించి.. తన నాలుకలను ఎటుబడితే అటు తిప్పుతూ అసత్యమైన వాటిని కూడా సత్యమే అని చెప్పే స్థాయికి ఎదిగిందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
అసలు పరిటాల రవి చంపిందేవరో రోజా తెలియాదా? సూరి, శ్రీనివాస్ రెఢ్డి , బావగళ్లు ఆనంద్, వీరి చంపించింది ఎవరో కూడా రోజాకు తెలియాదా? శ్రీనివాస రెడ్డి జైల్లో చంపిందేవరో రోజాకు అసలు తెలియదట. అయిన
‘‘రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని’’ అనే విధంగా రోజా పార్టీలు మారిన తన బుద్ది మార్చుకోలేదని తెలుగుదేశం మహిళ నాయకులు అంటున్నారు. అందుకే నిన్న గంగభవాని .. రోజాది రింగ రింగ బతుకని చెబుతుందట. ఆమె ఆర్థిక ఆదాయం కోసం ఏమైన చేస్తుందని కాంగ్రెస్ నాయుకులు అంటున్నారు. వెనకటికి రోజాలాంటి వాడు ‘‘రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట’’ అనే విధంగా జగన్ ఆర్థికంగా ఆదుకుంటున్నాడని .. పట్టపగలే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే..గతంలో ఇలా మాట్లాడిన ఒక సినీ ప్రేమ జంట (దంపతులు) లు ఏం జరిగిందో అదే జరుగుతుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
అసలు రోజా ఐరన్ లెగ్ కాబట్టే ... అప్పడు రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు,.. ఇప్పుడు జగన్ జైలు వెళ్లడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు మరోసారి రోజాకు గుర్తుచేసినట్లు మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారు . పరిటాల రవిని చంపింది ప్రపంచమంతా తెలిసిన రోజాకు తెలియకపోవటం చాలా ఘోరమైన విషయమాని తెలుగుదేశం మహిళ నాయకులు అంటున్నారు .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more