రెండు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటూ .... పెళ్లి మాత్రం అదికో ఇదికో అంటూ తారీఖులు మార్చుతూ .. ఒక పక్క ... హాయిగా, హట్ హాట్ గా అన్నీ అనుభవిస్తున్నారు ఈ జంట. అయితే ప్రత్యేక పెళ్లి జరిగితేనే భార్య భర్తలమా? అంటూ మీడియా ముందు కూడా సంచలనమైన ప్రకటనలు చేస్తు ఆనందంగా జీవితం గడుపుతున్నారు తమిళ జంట వారు ఎవరు కాదు నయనతార , ప్రభుదేవాలు. ‘‘ఈ ఇద్దరి కి ఇంకా పెళ్లి కాలేదు’’ అనే టైటిల్ తో సినిమా తీసే పనిలో తమిళ డైరెక్టర్లు ఉన్నారట. ప్రభును నయన ప్రేమించిన తరువాత.. ప్రభు భార్యకు విడాకులు ఇవ్వడం , నయనతార, బాలయ్యల కాంబినేషన్ లో రెండవ సినిమా ‘ శ్రీ రామ రాజ్యం’ విడుదల కావటం, ఆ సినిమా మంచి విజయం సాధించటం జరిగిపోయింది . కానీ ఆ మధ్య ‘శ్రీరామరాజ్యం’ చిత్ర షూటింగ్ సమయంలో నయన తార అశ్రునయనాలతో పరిశ్రమకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.
కానీ శ్రీరామ రాజ్యం సినిమా హిట్ సాదించటంతో తార కు మంచి క్రేజ్ పెరిగింది. అయితే బాలయ్య తన పక్కన రెండు సినిమాలు నటించి, తనకు విజయం చేకూర్చిన నయన తారను ..తన తదుపరి సినిమాలో నటించమని అడిగితే .. నయన తార నో చెప్పటం వలన బాలయ్యకు అవమానం జరిగిందని అప్పట్లో ఫిలింనగర్ పుకార్లు షికార్లు చేశాయి.
ఆ పుకార్లు వల్ల ఇక నయనతార సినిమాలో నటించదని అందరి రెండు వుడ్ లకు తెలిసిపోయింది. ఇలాంటి సందర్భంలోనే హీరో నాగార్జునతో సినిమా చేస్తుందని కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. బాలయ్యకో నో చెప్పి నాగ్ తో ఎలా ఓకే చేసిందని ఇప్పుడు ఫిలింనగర్ లో అందరు చెవులు కొరుకుంటున్నారు. ఈ విషయం పై బాలయ్య కూడా చాలా కోపంగా ఉన్నాడట. నయన నాగ్ తో సినిమా ఎలా ఓప్పుకుంది? నయన కోసం నాగ్ చేసిన ప్రయత్నలు ఏమిటి ? అసలు ప్రభుదేవా ఎలా ఒప్పుకున్నాడు? అనే ప్రశ్నలు కోలీవుడ్ , టాలీవుడ్ లలో నలుగుతున్న ప్రశ్నలు .
గతంలో నాగార్జున నయన తారలు కలిసి ‘బాస్’ సినిమా చేశారు. అది మంచి విజయం సాధించింది. కానీ బాలయ్యతో వరుసగా రెండు సినిమా చేయటం, అవి కూడా హిట్ సాదించటంతో.. ఎలాగైన నయనతో సినిమా చేయ్యలని నాగ్ అనుకున్నాడట. అనుకున్న విధంగా వెంటనే నాగ్ చెన్నైకి బయలుదేరాడట. అంటే గతంలో బాలయ్య సెంటిమెంట్ నాగ్ కు పాకిందట. అందువలన నాగ్ చెన్నైకు వెళ్లి ప్రభుదేవా కలిసి గ్రీను సిగ్నల్ తీసుకుని నయనతారను ఒకే చేసుకున్నాడట. నాగ్ ఆనందంతో హైదరాబాద్ వచ్చాడట.
నాగార్జున తదుపరి సినిమాలో నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేస్తుందని ఆ సినిమాకి దశరద్ డైరెక్ట్ , మూవీని కామాక్షి మూవీస్ బ్యానర్ మీద శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తారని, షూటింగ్ కూడా ఈ ఏడాది మధ్యలో మొదలుపెడతామని నాగార్జున ప్రకటన చేశాడట.
అయితే ప్రభును నాగ్ ఎలా ఒప్పించాడంటే.. నాగ్ తన బిజినెస్ మైండ్ ఉపయోగించి, ప్రభును బ్రతిమలాడుకోని, ఇంకా ఏవే ఆశలు చూపించి, ప్రభు దగ్గర గ్రీను సిగ్నల్ తీసుకున్నాడట. నయన కూడా నాగ్ తో చేయ్యటానికి చాలా ఉత్సహంగా సరేనని ప్రభుకు చెప్పిందట. అయితే నాగ్ తో నయన నటించేందుకు భారీగానే పారితోషకం ముట్టిందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. నయన ఇలా చేయ్యటం పై బాలయ్య, ఆయన అభిమానులు చాలా కోపంగా ఉన్నారని టాలీవుడ్ లో వినబడుతున్నాయి.
అయితే మరోక కారణం కూడా వినిపిస్తుంది. గతంలో నాగార్జున. ప్రభుదేవా కలిసి ‘సంతోషం’ అనే సినిమాలో నటించారు. ఆ గౌరవంతో నే ప్రభు ఒప్పుకున్నాడని తెలుస్తుంది. అయితే ప్రభు బాలయ్య తో ఎందుకు ఒప్పుకోలేదంటే.. దానికి మరొక కారణం ఉందని అంటున్నారు. బాలయ్యతో నటించిన ఏ హీరోయిన్ అయిన ఆ నటి పై బాలయ్య హస్తం ఉంటుందని అనే భయం ప్రభుకు ఉందట. అందువలనే బాలయ్యకు నో చెప్పించాడని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more