నోవల్ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాల అర్థిక వ్యవస్థల పయనించే దారిలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా పయనిస్తోంది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) బాటలోనే ఫిచ్ సొల్యూషన్స్ సైతం భారత వృద్ధి రేటు అంచనాలను భారీగా కుదించింది.…
షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్ తో ఆకట్టుకున్న పోకో ఎక్స్ 1 తరువాత, ఈ సిరీస్లో రెండవ స్మార్ట్ ఫోన్ ను పోకో ఎక్స్ 2…
భారతీయ ఆహార సరఫరా దిగ్గజం జొమాటో దేశీయ మార్కెట్లో మరింతగా వేళ్లూనుకునే ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. అమెరికన్ ఆన్ లైన్ ఆహార సంస్థ ఉబెర్ ఈట్స్ ను జోమాటో తనలో విలీనం చేసుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాదాపు…
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాలను ఎదుర్కోనుందని హెచ్చరించినట్లుగానే.. మునుపెన్నడూ లేనంతగా పడిపోతూ వస్తున్న భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారనుందని కేంద్రం అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు…
జీయో ఎంట్రీతో టెలికాం రారాజుగా వున్నభారతి ఎయిర్ టెల్ క్రమంగా తన ఆదిపత్యానికి చేజార్చుకుంది. దీంతో నెల రోజుల క్రితం మార్కెట్ లో వుండాలంటే.. చార్జీలు పెంచక తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే సమయంలో తమ వినియోగదారులకు మరోసారి న్యూఇయర్ షాకిచ్చింది.…
తెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ మరో సదుపాయాన్ని దగ్గర చేసింది. ఇన్నాళ్లు కేవలం ఢిల్లీ వరకు మాత్రమే పరిమితమైన వైఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యాన్ని…
భారతీయ మార్కెట్లో 2019లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో షావోమి సంస్థ ఫోన్లు టాప్ ప్లేస్ సాధించాయి. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో సంచలనాలు సృష్టించిన మోడల్స్ లో ఒకటి షావోమీకి చెందిన రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్. షావోమీ అత్యధికంగా…
టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా సైరస్ మిస్త్రీని మళ్లీ నియమిస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్క్లాట్) ప్రకటించింది. దాదాపు మూడేళ్ల తర్వాత మిస్త్రీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకాన్ని…