మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 13న రానున్నది. షేర్ ధరల శ్రేణిని రూ.780-796గా మంగళవారం నిర్ణయించారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా ఈ హైదరాబాదీ ఫార్మసీ రిటైల్ సంస్థ రూ.1,398 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది.…
ఈ-కామర్స్ దిగ్గజం ప్లిఫ్కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్ను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఆల్ న్యూ బిగ్ దివాళి సేల్ 28న ప్రారంభమై నవంబర్ 3వరకూ కొనసాగనుంది. ఎస్బీఐ డెబిట కార్డుతో కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు ఆయా వస్తువులపై…
భారత్లో కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటాలకు దీటైన పోటీ ఇచ్చే ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ లాంఛ్ అయింది. ఈ ఎస్యూవీ రూ 9.78 లక్షల (ఎక్స్షోరూం, ఇండియా)కు అందుబాటులో ఉంటుంది. ఎంజీ భారత్లో ఇప్పటికే హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్, జడ్ఎస్…
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు అన్ని వ్యాపార సంస్థల మధ్య పోటీ వాతావరణం అలుముకుంటోంది. అయితే ఈ పోటీ నిత్యావసర సరుకుల నుంచి మొదలుకుని విమాన ప్రయాణాల వరకు కోనసాగుతోంది. అయితే అత్యంతగా యువతను అత్యంతగా ఆకర్షించేది మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువులతో…
జియోమీ.. తాజాగా రెడ్మీ సిరీస్లో 10 మోడల్ ఫోన్ను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో రిలీజ్ అయిన రెడ్మీ 10 మోడల్ ఫోన్ ఫీచర్లు మాత్రం సూపర్బ్గా, టెంప్టింగ్గా ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ క్వాడ్ రేర్ కెమెరాతో ఈ ఫోన్ విడుదలైంది.…
బజాజ్ ఆటో రూపోందించిన బజాబ్ క్యూట్ మరోమారు భారతీయ రోడ్లపై పరుగులు తీయనుంది. భారత్ స్టాండెండ్ నాలుగుకు ముందు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ మార్కెట్లలో కేవలం ప్రయాణికుల రవాణా (టాక్సీలు) తరహాలో సేవలు అందించిన క్యూటో.. ఇక తాజాగా ఉబర్ సంస్ధతో…
మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 వర్షన్ ను అధికారికంగా ఆవిష్కరించింది. విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11 లుక్ సరికొత్తగా ఉన్నది. స్నాప్ లే అవుట్, స్నాప్ గ్రూప్ సహా మల్టీ టాస్కింగ్ కు ఇందులో వీలు కల్పించింది.…
అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న ఉత్కంఠకు తెరదించారు లీకువీరులు. సరిగ్గా ఎక్స్…