సోనియాగాంధీకి అభిమాన హీరో లేఖ అని రాసేందుకు ఇలా రాశారా..? అన్న భావన మీలోనూ కలుగుతుందా..? కానీ మేము రాసిన శీర్షిక కరెక్టే.. అభిమాన హీరో కూతురికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాశారు. తాను బాలీవుడ్ నటుడు శశికపూర్...
తాను రాష్ట్ర పర్యటనల్లో భాగంగా పర్యటనలు చేసిన ప్రతిసారి తనకు ప్రజల నుంచి వచ్చిన అధరణను చూసి ఓర్వలేక కోందరు తనపై రాళ్లు వేశారని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ మండిపడ్డారు. మరీ ముఖ్యంగా తనను కులనాయకుడ్ని చేయడానికి...
ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ ఆ పార్టీ అధినేత చిరంజీవిపై అప్పట్లో చేసిన అరోపణలపై ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులలో పరకాల ప్రభాకర్ ఒకరని అన్నారు....
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ ఎంట్రీలో ఏ పక్షాలను విడిచిపెట్టడం లేదు. నిన్న వైజాగ్ సభలో అధికార పక్ష నేతలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. నేడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పరోక్షంగా...
చైనా మీడియా మళ్లీ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్ కు చెందిన ఒక డ్రోన్ తమ గగనతలంలోకి వచ్చిందని చైనా ఆర్మీ అధికారులు దానిని కూల్చివేసినట్లు కథనంలో పేర్కొనింది. భారత దేశానికి చెందిన డ్రోన్ చైనా గగనతలంలోకి వెళ్లిందా..? అన్నదే...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా అవకతవకలు వున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో డబ్బులు ఖర్చైన వాటికి కాంట్రాక్టర్లు పద్దులు చెప్పాలని ఆయన అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ముందు మన చేతిలో...
మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తీపి కబురును అందించింది. ఈ అర్థిక సంవత్సరం చివరి వరకు తమ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రాయితీ ప్రకటించింది. ఎంత అంటే ప్రయాణించిన ప్రతీ సారి ప్రయాణికులుకు పదిశాతం రాయితి అందుతోందని...
లాభాలను అధిమి పట్టుకోవడంతో పాటు.. సీటు అక్యూపెన్సీని పెంచుకునేందుకు ప్రైవేట్ విమానయాన సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలు వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులను అకర్షించేందుకు ప్రయత్నిస్తూనే వున్నాయి. ఇప్పటికే ఇండిగో, ఎయిరిండియా వంటి సంస్థలు తగ్గింపు ధరలకే టికెట్లను...