వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తనకు ఎలాంటి వైరం లేదని జనసేన అధినేత పనవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. చలోరే చలరే చల్ పర్యటన కార్యక్రమంలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన జనసేన సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ తన...
విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు డిసిఐ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం...
జనసేన పార్టీలో ఇవాళ నాటిన చిన్న విత్తనాలే రేపు.. మహావృక్షాలవుతాయని ఆ నమ్మకం, విశ్వాసం తనకు వున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మార్పు కోసం ప్రయత్నం...
తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప మరే ఉద్దేశం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఆయన ప్రసంగిస్తూ... సినిమాల వల్ల వ్యవస్థలో మార్పురాదని స్పష్టం చేశారు. వ్యవస్థలో సమూల మార్పులు చేయలేకపోవచ్చు కానీ,...
తనకున్న కోరికలను సకాలంలో తీర్చుకుంటే ఆ మజాయే వేరు. ఎంతో మంది సమాజానికి భయపడి తమ కొరికలను తీర్చుకునేందుకు కూడా భయపడతారు. అమ్మో వాళ్లు ఏమనుకుంటారో.. అంటూ జంకుతారు. కానీ ఎవరైమనా అనుకోని అంటూ తమ కొరికలను మాత్రం తీరచుకునే సహాసం...
లాభాలను అర్జిస్తున్న ప్రభుత్వ సంస్థను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికే ఏవో అంశాలను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటీకరణ చేస్తున్నారని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ విమర్శించారు. బకాయిలను సాకుగా చూపి ఒక్క కుంభకోణం కూడా లేని సంస్థను నష్టాల...
టీమిండియా పరుగులు మెషీన్, జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు తన పరుగుల ప్రహసనాన్ని కొనసాగిస్తూ.. తన కెరీర్ లో అనేక మైలురాళ్లను అధిగమిస్తూ.. కొత్త రికార్డులను లిఖించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న వేళ్ల.. అతనికి దేశ, విదేశాల్లో అభిమానుల సంఖ్య కూడా...
టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో అప్పటి వరకు జనం డబ్బును అప్పన్నంగా లాగేసుకన్న టెలికాం సంస్థలు కాస్తా ఇప్పుడు డబ్బును విధుల్చుకోక తప్పడం లేదు. జియో దెబ్బతో పోస్ట్-పెయిడ్, ప్రీ-పెయిడ్ కస్టమర్ల పంట పండుతోంది. ఇప్పటికీ పోస్ట్-పెయిడ్ ఛార్జీలను టెలికాం...