గుజరాత్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం సుమారు 65గా నమోదయింది. అయితే గత రెండు దశాబ్దాలకు...
అత్యంత సెక్యూరిటీ మధ్య ఉండే రాహుల్ గాంధీ.. ఎయిర్ పోర్ట్ లో సాధారణ ప్రయాణికుల్లా క్యూలో నిలబడ్డాడు. ఇలా రాహుల్ అందిరలో ఒకడిగా క్యూలో నిలబడటం కొత్త కాకపోయినా.. ఇవాళ బయటకు వచ్చిన ఫొటోలతో.. పాతవి కూడా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్...
భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారశైలిపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోమారు విమర్శలు చేశారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి గొప్పగా చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీకి ఆయన జీవితం ఏం...
ఆర్కేనగర్ ఉప ఎన్నికకు పోటీ చేయడానికి సినీనటుడు విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ నామినేషన్ లో తప్పులు ఉండడంతో తిరస్కరిస్తున్నామని చెప్పిన రిటర్నింగ్ అధికారి.. విశాల్ ధర్నాకు దిగిన అనంతరం మళ్లీ స్వీకరిస్తున్నామని తెలిపారు. మరికాసేపటికే మళ్లీ...
ఓ మాజీ సైనికుడు చేతిలో తుపాకి వుందికదా అని రెచ్చిపోతే ప్రజలకు ఎంతో నష్టం. అలాంటి ఘటనకే పాల్పడిన ఓ మాజీ సైనికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేతిలో అయుధం వుంది కదా అని తన పెంపుడు కుక్కను గొలుసుతో కట్టేసి...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ను మరోమారు కేంద్రానికి గుర్తుచేసిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్.. కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పార్లమెంటు సాక్షిగా అధికారంలోని ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలకు.. అవే ప్రభుత్వాలు విలువనీయని పక్షంలో...
చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తున్న పలువురికి తన ధరణి ఎలాంటిదో చాటిచెప్పారు. తాను విమర్శలను పట్టించుకోను అని తేల్చిచెప్పారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన...
చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో మాట్లాడి, ఆవేదనను తీర్చే ప్రయత్నం చేశారు. టీడీపీ మీద, టూరిజం మంత్రి మీద దాడికి...