రోజురోజుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో జనసాంధ్రత అధికమవుతుంది. దీంతో తమ కార్యాలయాలకు, వ్యాపారాలకు, ఇతర అవసరాలపై వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో రద్దీ ఎక్కువై వాహనదారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజారావాణా వ్యవస్థను...
పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడు రాహుల్ గాంధీ భుజస్కంధాలపై వేసిన తరువాత కాంగ్రెస్ సుప్రీమో సోనియాగాంధీ సంతోషంగా వున్నారు. కాషాయపార్టీకి కంచుకోటగా వున్న గుజరాత్ లో తన పుత్రరత్నం రాహుల్ ప్రచారం బాగా కలసివచ్చిందనో.. లేక కొద్దిపాటి తేడాతో అధికారానికి దూరమైయ్యామనో...
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ పై భారత గూఢచారి అని ముద్ర వేసి జైలులో బంధీగా వుంచిన తరుణంలో అయనను చూసేందుకు వెళ్లిన అతని భార్య, తల్లిని వితంతువులుగా పాకిస్తాన్ మార్చివేసిందని.. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని నమోదు చేసుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల అంశంపై మరోమారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రధాని బేషరుతుగా మన్మోహన్ సింగ్ కు క్షమాపణలు చెప్పాలని...
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతానికే పరమితమైన దట్టమైన పోగమంచు నవ్యాంధ్రలో పదో తరగతి విద్యార్థులు ఉసురు తీసింది. దట్టంగా అలుముకున్న పోగమంచు కారణంగా అటోలో పాఠశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులతో పాటు అటో డ్రైవర్ కూడా మరణించాడు. ఈ...
దేశంలో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే మారుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామపిశాచాలు అడపడచులకు గౌరవం ఇవ్వాల్సిందిపోయి.. అదును అందిపుచ్చుకుని మరీ అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఎక్కడో ఏ మూలనో ఇలాంటి దారుణాలు జరిగినా క్షమించదగింది కాదు. అలాంటిది ఏకంగా దేశ రాజధానిలోనే...
ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదివిన అసక్తిగల విద్యార్థుల నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు ధరఖాస్తులు కోరుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ లలో సుమారు 50 శాతం మార్కులు సంపాదించిన అసక్తిగల విద్యార్థులు నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్...
అసియాలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించి.. ప్రపంచ అతిపెద్ద బ్యాంకుల జాబితాలో టాప్ 10 స్థానం సంపాదించిన భారతీయ స్టేట్ బ్యాంకు(స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా) .. ఏకంగా ఆరు బ్యాంకులను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనలో విలీనమైన...