grideview grideview
  • Dec 29, 04:51 PM

    పార్టీ పేరుతో యువతిపై నటుడు అత్యాచారం..

    శాండిల్ వుడ్ పరిశ్రమలోనూ నటుటు వెర్రివేషాలు వేస్తూ.. నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై అత్యాచారం చేశాడని అరోపిస్తూ ఓ యువతి మహిళా పోలీసులను అశ్రయిందింది. పార్టీకి...

  • Dec 29, 04:08 PM

    ITEMVIDEOS: రాహుల్ మీటింగ్లో రసాభాస.. ఎమ్మెల్యే చెంప కూడా చెల్లుమంది..

    హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశ ప్రాంగణంలో గందరగోళం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో పాల్గొనేందుకు హిమాచల్ కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు....

  • Dec 29, 03:21 PM

    రిలయన్స్ జియోకు షాకిస్తూ ఎయిర్ టెల్ కొత్త ప్లాన్

    దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ మరో కొత్త ప్లాన్ తో కస్టమర్లను అకర్షించేందుకు రంగంలోకి దిగింది. టెలికాం రంగంలో నూతనంగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోని విప్లవాత్మకమైన సంచలనాలకు తెరలేపిన నేపథ్యంలో దానిని ఢీ కొట్టేందుకు.. టెలికాం దిగ్గజాలన్నీ ఆఫర్ల...

  • Dec 29, 02:55 PM

    రేపు జన్మించే ఆడపిల్లలు.. పుట్టుకతో లక్షాధికారులు

    ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కొందరు.. ప్రభుత్వాలే చేయాలి, పాలకులే పట్టించుకోవాలని మరికోందరు ఎదరుచూస్తునే వుంటారు. అలాంటి వారికి మన వంతుగా ఏం చేస్తున్నామని ప్రతీ ఒక్కరు అలోచించి ఎంతో కొంత సాయం అందిస్తే జీవితాలు బాగుపడతాయని ఎందరో పెద్దలు చెప్పిన...

  • Dec 29, 02:03 PM

    వీరికి జ్ఞానం అపూర్వం: శాతవాహనులు అంటే సప్తవాహనాలు..

    ఏ విద్యార్థి అయినా తమ విద్యలో అపార జ్ఞానాన్ని సంపాదించినా.. లేక అద్బుత ప్రతిభను కనబర్చినా వారి ఉపాధ్యాయులు, తద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులు కూడా వారిని ప్రశంసల్లో ముంచెత్తుతారు. అయితే ఇక్కడ ఈ విద్యార్థులకు చదువులు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం...

  • Dec 28, 06:08 PM

    ఎల్పీజీ సబ్సీడి సిలిండర్ల ధరల పెంపుపై ఊరట..

    ఎల్పీజీ సబ్సిడీ గ్యాస్ సలిండర్ ధరల పెంపుపై ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ఎల్సీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలను ఎత్తివేసే క్రమంలో ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెల ఒక్కో ఎల్పీజీ సిలిండరుపై రూ.4 ధర పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర...

  • Dec 28, 05:20 PM

    మిథనాల్ పెట్రోల్ ధర.. లీటరుకు రూ.22 మాత్రమే

    వాహనదారులకు శుభవార్త అందనుంది. అదేంటి అంటే ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో వాటిని కిందకు తీసుకురావడం ప్రభుత్వాల చేతిలో లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అనేషిస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. త్వరలోనే పెట్రోల్...

  • Dec 28, 03:41 PM

    వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన వైష్ణవాలయాలు..

    వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారి దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు ఇదివరకే తండోపతండాలుగా పుణ్యక్షేత్రాలకు చేరకున్నారు. క్యూలైన్లలో బారుతు తీరుతున్నారు. మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు...