ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగని విరాట్ సేన.. పాకిస్తాన్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ టోర్నీలో ఓటమి ఆ బౌలర్ ను మాత్రం చాలా కాలం వేదిస్తుందని అంటున్నాడు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. తాను వేసిన తొలిఓవర్ లోనే ఓపెనర్ వికెట్ తీసిని టీమిండియా పేసర్ జస్ఫిత్ బూమ్రా వికెట్ ను తీసి.. భారత అభిమానుల్లో అశలు రేకెత్తించినా.. అది కాస్తా నో బాల్ కావడంతో పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ కు లైఫ్ ఇచ్చాడని.. దాంతో సదరు పాక్ ఓపెనర్ తన కెరీర్ లోనే తొలి శతకాన్ని నమోదు చేయడం.. పాకిస్థాన్ జట్టును పటిష్టస్థితికి తీసుకెళ్లడంలో కీలకంగా మారాడని గావాస్కర్ అభిప్రాయపడ్డాడు.
దీంతో నో బాల్ వేసిన జస్ప్రిత్ బూమ్రాపై విమర్శలతో అభిమానులు విరుచుకుపడుతున్నారు. కోట్లాది మంది అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోవడానికి బూమ్రా బౌలింగ్ కారణమైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంచితే, భారత్ ఓటమిలో భాగమైన ఆ నోబాల్ చాలాకాలం పాటు బూమ్రాను వేధిస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. 'ఈ టోర్నమెంట్ ఆద్యంతం బూమ్రా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్లో నో బాల్ వేయడం అతన్ని చాలాకాలం బాధిస్తుంది. ఆ ఓటమి పాకిస్తాన్ పై కాబట్టి ఆ నో బాల్ వేదన చాలా ఎక్కువగా ఉంటుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more