ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఆరంభంలో బాగా దూసుకెళ్లినా.. భారీ లక్ష్యాన్నే నిర్దేశించినా కానీ టీమిండియా ఓటమి నుండి తప్పించుకోలేపోయింది. టీమిండియా బ్యాట్స్ మాన్ లు వీర విహారం చేసినా కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లను కట్టడి చెయ్యడంలో మన బౌలర్లు విషలమయ్యారు. దాంతో మన వాళ్లు చిరవకు ఓటమిపాలుకాక తప్పలేదు. ముందు నుండి బలంగా ఉన్న బ్యాటింగ్ లో సత్తా చూపించినా కానీ బౌలింగ్ లో ఎదుటి టీంను కట్టడి చెయ్యడంలో విఫలం కావడంతో టీమిండియా మొదటి వన్డే మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. రోహిత్ శర్మ కష్టపడి 171 పరుగులు చేసినా కానీ లాభం లేకుండా పోయింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు జార్జ్ బెయిలీ, స్టీవెన్ స్మిత్ లు అద్భుతమైన బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేరవేశారు. స్టీవెన్ స్మిత్ 135 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫఓర్లతో 149 పరుగులు, జార్జ్ బెయిలీ 120 బంతుల్లో 2 సిక్సులు, 7 ఫోర్లతో 112 పరుగులు చెయ్యడంతో 310 పరుగులల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. ఫాల్కన్ రెండు వికెట్లు, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 309 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 171 పరుగులు (నాటౌట్), విరాట్ కోహ్లీ 91 పరుగులు చేశారు. కాగా తొలి మ్యాచ్ ఆడుతున్న బరేందర్ శరన్ మూడు వికెట్లతో సత్తా చాటారు. కానీ మొత్తానికి ఐదు వన్డేల సిరీస్ లో భారత్ మొదటి మ్యాచ్ ను పోగొట్టుకోవడం మీద అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more