భారత వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ట్రస్టు నుంచి 20 లక్షల రూపాయలను యుద్దంలో గాయపడిన భారత ఆర్మీ జవాన్లు వెచ్చించనున్నారు. ఈ మేరకు ఆయన స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని ట్రస్ట్కు రూ.20లక్షల మొత్తాన్ని 'హెల్ప్ ఫరా హీరోస్' అనే స్వచ్చంద సేవా సంస్థ అందజేసింది. బ్రిటీష్ సైనికుల సంక్షేమం కోసం నిధులు సమీకరించేందుకు ఇటీవల ''క్రికెట్ ఫర్ హీరోస్'' పేరుతో లండన్లో చారిటీ మ్యాచ్ జరిగింది మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, మహేల జయవర్ధనె, బ్రెండన్ మెక్కలమ్, హెడెన్, స్ట్రాస్ లాంటి స్టార్లు ఇందులో పాల్గొన్నారు.
ఈ మ్యాచ్ ద్వారా రూ.3కోట్ల నిధులు హెల్ప్ ఫర్ హీరోస్ సంస్థకు సమకూరాయి. ఇందులో నుంచి కొంత నగదును ధోని ట్రస్టకు అందించింది బ్రిటిష్ సైనికుల సంక్షేమార్థం సంఘం. ఆ సంస్థ. తమకు అందించిన ఈ మొత్తాన్ని ధోని ట్రస్ట్ భారత సైన్యానికి అందించనుంది. హెల్ప్ ఫర్ హీరోస్ సంస్థ టీ 20ని గాయపడ్డ బ్రిటిష్ సైనికుల కోసం నిర్వహించిన నేపథ్యంతో.. ధోని ట్రస్టుకు అందిన సొమ్మును కూడా భారత ఆర్మీలో క్షతగాత్రులకు వెచ్చించనున్నారు. కాగా ఈ చారిటీ మ్యాచ్ లో ధోని నాలుగు విక్కెట్ల తేడాతో తన జట్టును సునాయాసంగా విజయం వైపు నడిపించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more