టిమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండుకోట్లు తక్కువ పన్ను కట్టారు. అంటే గతం సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండు కోట్లు రూపాయల పన్ను కట్టారు. భారత క్రీడారంగంలో ధనార్జనలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే టాప్.
ప్రతి ఏటా సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించడంలోనూ మహీ ముందుంటాడు. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను ధోనీ 20 కోట్ల రూపాయిల పన్ను కట్టాడు. ఓ సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా అత్యధిక ఆదాయపన్ను చెల్లిస్తున్నది ధోనీయే. వరుసగా ఆరో ఏడాది కూడా అత్యధిక పన్ను కట్టిన వ్యక్తిగా నిలిచాడు. మహీ గతేడాది 22 కోట్ల పన్ను కట్టాడు. కాగా ఈ ఏడాది రెండు కోట్లు తక్కువగా చెల్లించాడు. భారత కెప్టెన్ ఆదాయం కాస్త తగ్గిఉండొచ్చని ఐటీ వర్గాలు తెలిపాయి. వ్యాపార ప్రకటనల్లో నటించడం ద్వారా ధోనీకి ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more