క్రికెట్లో రికార్డులు శాశ్వతం కాదు అని మరోసారి నిరూపిస్తూ ఓ 15 సంవత్సరాల బాలుడు పృథ్వీ షా నిరూపిస్తూ జాతీయ రికార్డును క్రియేట్ చేసి అత్యథిక పరుగులు చేసిన భారత క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కడమే కాకుండా మాజీ ఓపెనర్ వసం జాఫర్ మేనల్లుడు ఆర్మన్ (498) పేరిట రికార్డును బద్దలు కొడుతూ పృథ్వీ (85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546) పరుగులు చేసి చరిత్ర స్రుష్టించాడు. ముంబై లో జరిగిన అంతర్ పాఠశాలల హారీస్ షీల్డ్ టోర్నీలో నేడు జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ డీ అస్సిసి బోరివలి జట్టుతో జరిగిన మ్యాచ్లో రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ ఈ ఫీట్ నమోదు చేశాడు.
మహారాష్ట్ర అండర్-16 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పృథ్వీ షా, ఆర్మన్ కూడా రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ పాఠశాల విద్యార్థులే. ఇంకో విశేషం ఏంటంటే... బ్యాటింగ్ గ్రేట్ సచిన్ కూడా హారీస్ షీల్డ్ టోర్నీలోనే వినోద్ కాంబ్లీతో కలసి మాస్టర్ రికార్డు భాగస్వామ్యం (664) నెలకొల్పి వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు పృథ్వీ ఈ షీటు సాధించడంతో ఇతను కూడా సచిన్ అంతటి వాడు అవుతాడని అంటున్నారు అతని కోచ్ లు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more