విశాఖపట్నంలో కొత్త వెంకోజీపాలెంలో పరిపూర్ణానంద స్వామి ఆశ్రమం లో అక్టోబర్ లో ఆ ఆశ్రమ నిర్వాహకుడు పున్నయ్యస్వామి దఫదఫాలుగా పదమూడేళ్ల అమ్మాయిపై అత్యాచారం, అమ్మాయి గర్భవతి అని ఆరోపిస్తూ పలువురు మహిళలు, యువకులు అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం ఆయన ఆశ్రమంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిపూర్ణానంద స్వామి కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పున్నయ్య స్వామికి అంగస్తంభనే జరగట్లేదని కింగ్ జార్జి ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఆయనపై ఆరోపణలు చేసిన అమ్మాయిని కూడా వైద్యులు పరీక్షించి, ఆమె గర్భవతి కాదని తేల్చారు. అంతేకాదు.. ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు ఏమీలేవని, ఆమె లైంగికంగా పూర్తి ఆరోగ్యవంతురాలిగా ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. స్వామీజీ నుంచి వీర్యం సేకరించేందుకు రెండు దఫాలు ప్రయత్నించి విఫలమైనట్టు పేర్కొన్నారు.
చివరకు లాయర్ సమక్షంలో పరీక్షలు జరిపి.. 52 ఏళ్ల వయస్సున్న ఆయనకు అంగస్తంభన జరగట్లేదని, అందువల్ల వీర్యం సేకరించలేకపోతున్నామని పేర్కొంటూ నివేదిక ఇచ్చారు. పోలీసుల విచారణలో ఈ వివాదం జరగడానికి రెండు కారణాలు ఉన్నాయని గ్రామసేవా సంఘం, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు విలువచేసే ఆశ్రమ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు స్థిరాస్తి వ్యాపారులు కుట్ర చేస్తున్నారని, వారిని అడ్డుకుంటున్నందుకే స్వామీజీపై ఇలాంటి దాడి చేయించారని గ్రామసేవా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. వీహెచ్పీ సభ్యులైతే దీనివెనుక మతపరమైన అంశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా పున్నయ్య స్వామి పై అన్యాయంగా నిందలు వేసి, ప్రతిష్ట బజారుకీడ్చారని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more