దేశ సర్వోన్నత న్యాయస్థానం సామాజిక కార్యకర్త రెహానా పాతిమాకు ఊరట కల్పించింది. అమెపై కేరళ హైకోర్టు విధించిన ఆంక్షలను తొలగించింది. తనపై కేరళ రాష్ట్రోన్నత న్యాయస్థానం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ అమె దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టును అశ్రయించింది. దీంతో ఈ కేసుపై విచారించిన జస్టిస్ రోహితన్ నారీమన్ నేతృత్వంలోన ధర్మస్థానం అమెపై కేరళ హైకోర్టు విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఊరట కల్పించింది. అయిలే సర్వోన్నత ధర్మాసనం మాత్రం కేరళ హైకోర్టు విధించిన పలు ఆంక్షలను యధావిధంగా కొనసాగించింది.
రెహనాపాతిమా ఇతర మతాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించడం కానీ, సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని సుప్రీంకోర్టు అదేశించింది. ఇటీవల అమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోలో గోమాత ఉలర్తు అనే వంటకాన్ని తయారు చేస్తూ.. దానిలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా బీఫ్ అని ఉచ్చరించేందుకు బదులు గోమాతగా ఆవును కోలిచే హిందుకులను కించపర్చేలా అమె అదే పదాన్ని పదే పదే వినియోగించడం పట్ల అమెకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి.
దీనిపై విచారించిన కేరళ హైకోర్టు.. గతంలో శబరిమల కోండపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను వెళ్లనీయకుండా రేగిన ఉధ్యమం సమయంలోనూ అమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ వాటిని పోస్ట్ చేశారు. దీంతో అమెపై కేసు నమోదు కావడం.. అమెకు న్యాయస్థానం బెయిలు మంజూరు చేయడం జరిగింది. కాగా బెయిల్ నేపథ్యంలో న్యాయస్థానం అమెకు సోషల్ మీడియాతో పాటు విజువల్, ప్రింట్ మీడియాలకు దూరంగా వుండాలని అదేశించింది. ఈ క్రమంలో అమె పోస్టు చేసిన బీప్ వీడియో న్యాయస్థాన అదేశాలను ధిక్కరించడమేనని కేరళ హైకోర్టు పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more