తెలంగాణ ధనిక రాష్ట్రమని స్వయంగా ప్రకటించుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం అస్తి పన్నులు నుంచి మొదలుకుని అవకాశమున్న అన్ని ప్రతీ చోట దరలను పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం మందుబాబుల బేబుటకు చిల్లులు పెట్టాలన్న యోచనలో వుంది. మరీ ముఖ్యంగా బీరుబాబుల జేబులకు కత్తలర వేయనుంది. వేసవికి ముందే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. ఇక పండు వేసవిలో అలసట తీర్చుకునేందుకు మందుబాబులు సేవించే బీర్లపై కూడా దృష్టి సారించింది. దీంతో బీర్ల ధరకు కూడా త్వరలోనే రెక్కలు రానున్నాయి.
తెలంగాణలో బీర్ల ధరలను 12 శాతం మేర పెంచి ఏడాదికి రూ.300 కోట్ల రూపాయల అధికా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తుంది. ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెండింగ్లో ఉంది. గత నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో ఈసారి తప్పకుండా పెంచాల్సిందేనని బ్రూవరీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో బీరు బాటిల్పై రూ.6 చొప్పున బేసిక్ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ధరల సమీక్షకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్రెడ్డి నేతృత్వంలోని కమిటీ 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసింది.
ఈ ప్రతిపాదన ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపును ప్రతిపాదిస్తూ ఫైలును సీఎంకు పంపింది. టీఎస్బీసీఎల్ నివేదిక ప్రకారం రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు లాగించేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా గతేడాది ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు బీర్ల ధరలను పెంచడం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీర్ల ధరల పెంపుపై ఈ వారంలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.తెలంగాణ ధనిర రాష్ట్రమని బీరాలు పోతున్న కేసీఆర్ ప్రభుత్వం అస్తి పన్నులు నుంచి మొదలుకుని అవకాశమున్న అన్ని ప్రతీ చోట దరలను పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం మందుబాబుల బేబుటకు చిల్లులు పెట్టాలన్న యోచనలో వుంది. మరీ ముఖ్యంగా బీరుబాబుల జేబులకు కత్తలర వేయనుంది. వేసవికి ముందే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. ఇక పండు వేసవిలో అలసట తీర్చుకునేందుకు మందుబాబులు సేవించే బీర్లపై కూడా దృష్టి సారించింది. దీంతో బీర్ల ధరకు కూడా త్వరలోనే రెక్కలు రానున్నాయి.
తెలంగాణలో బీర్ల ధరలను 12 శాతం మేర పెంచి ఏడాదికి రూ.300 కోట్ల రూపాయల అధికా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తుంది. ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెండింగ్లో ఉంది. గత నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో ఈసారి తప్పకుండా పెంచాల్సిందేనని బ్రూవరీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో బీరు బాటిల్పై రూ.6 చొప్పున బేసిక్ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ధరల సమీక్షకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్రెడ్డి నేతృత్వంలోని కమిటీ 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసింది.
ఈ ప్రతిపాదన ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపును ప్రతిపాదిస్తూ ఫైలును సీఎంకు పంపింది. టీఎస్బీసీఎల్ నివేదిక ప్రకారం రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు లాగించేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా గతేడాది ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు బీర్ల ధరలను పెంచడం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీర్ల ధరల పెంపుపై ఈ వారంలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more