అధికారంలో వున్న వారు అనకువతో మెలుగుతూ.. ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి.. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం చేపడితే మరోమారు అధికారంలోకి వస్తారన్నది నిజం. ఇది పలు సందర్భాలలో పలు రాష్ట్రాలలో నిరూపితమైంది కూడా. అయితే మేము అధికారంలో వున్నాము కాబట్టి.. ఏం చేస్తే దానిని శ్లాఘించాలి.. అంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తే.. ఎలా..? అదే జరిగింది. ఇలా చేసింది ఎవరో అధికార పార్టీ నేత కాదు.. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. ఏకంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రే అయితే.. బాధితులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి.
తూర్పు గోధావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో రాష్ట్ర డిఫ్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన్నరాజప్పకు చేధు అనుభవం ఎదురైంది. ఆభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయనను మహిళలు చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కారించాలని కోరడంతో.. ఆయన సరే చూద్దామన్నారు. తాము సమస్యల వలయంలో వున్నామని తక్షణం పరిష్కారమయ్యేలా చూడాలని కోరడంతో అక్కడ మంత్రివర్యులకు మహిళలకు మద్య మాటామాటా పెరిగింది.
ఇంతలో అక్కడి నాయకులు ఆయన చెవిలో వీరంతా ప్రతిపక్షానికి మద్దతిచ్చేవారని చెప్పడంతో.. ఆయన రోడ్లు వేస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం, అంటూ తమ పార్టీ చేసిన అభివృద్ది పనులను వల్లెవేశారు. అంతటితో అగకుండా మీరు తెలివిగా మాట్లాడకూడదని వారిపై అగ్రహంతో ఊగిపోయారు. ఇలా వారికి మద్దతిస్తే మీకు అందిస్తున్న రేషన్, ఫించన్ నిలిపేస్తాం.. అప్పుడు మీరే రోడ్డున పడతారు అంటూ మహిళలను హెచ్చరించారు. తాము అభివృద్ధి పనులకు వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more