బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపి అగ్రనేతలు ఎల్కే అద్వాని, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతీలపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశమై తనదైన శైలిలో స్పందించారు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్యాదవ్. రాష్ట్రపతి పదవికి బీజేపి కురువృద్ద నేత ఎల్కే అద్వానీ పోటీ పడకుండా చేసిన కుట్రలో భాగమే ఇదని ఆయన అరోపించారు. గత సార్వత్రిక ఎన్నిలలో ఏకపక్ష మోజారిటీతో గెలిచిన బీజేపి నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా తీసుకోలేదు. ఆద్వానికి మంత్రిపదవి ఇవ్వడం కన్నా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని బీజేపి పార్టీ భావించిందని, అందుకనే ఆయనను ఏకంగా రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించనున్నారని గత కొంతకాలంగా జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది.
ఈ క్రమంలో రాష్ట్రపతి పదవికి బీజేపి అగ్రనేత ఎల్కే అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది. రాష్ట్రపతి రేసులో వుండాల్సిన అభ్యర్థినిని పక్కనబెట్టేందుకే బాడ్రీ మసీదు కేసును తిరగదోడారని లాలూ అరోపించారు. అద్వానీ అవకాశాలపై ప్రధాని మోడీ గండికోట్టారు. రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేసిందని ఎవరైనా అర్థం చేసుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి సీబీఐని పావుగా వాడుకున్నారని లాలూ ఆరోపించారు. రాష్ట్రపతిగా అగ్రనేతను చేసేందుకు చర్చలు జరిగాయని, బీజేపి చర్యతో ఇక ఆయన పేరును ఎవరూ ప్రతిపాదించకుండా చర్యలు తీసుకున్నాయిని.. కాగా అద్వానీ చలువతోనే మోదీ ప్రధానిగా ఉన్నారన్న విషయాన్ని వారు మర్చిపోయారని ఆర్జేడీ అధినేత ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more