ధాయధులైన భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రానురాను ఉద్రిక్తలు తీవ్రమైతున్న వేళ.. ఇరు దేశాలకు ఐక్యరాజ్య సమితిని నుంచి పిలువు వచ్చింది. దాయాధి దేశాలు వారి మధ్య నెకోన్న సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇరు దేశాలను ఆహ్వానించారు. ఇరుదేశాల మధ్యనున్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు ముందుకు వచ్చి వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ నెలాఖరులో బాన్ కీ మూన్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన భారత్ పాకిస్థాన్ నియంత్రణ రేఖ వద్ద ఉత్పన్నమవుతున్న ఉద్రిక్త వాతావరణంపై చెక్ పేట్టే దిశగా ప్రయత్నాలను ప్రారంభించారు. దక్షిణాసియా దేశాల్లో శాంతియుత పరిస్ధితులు ఉంటేనే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందని చెప్పిన ఆయన చర్చలకే భారత్-పాక్ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. బాన్ కీ మూన్ తరుపున ఐక్యరాజ్య సమితి అఫిషియల్ స్పోక్స్ పరెన్స్ ఫరాన్ హక్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
భారత్లో సరిహద్దు వద్ద మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా.. ఐక్యరాజ్యసమితి వాటిని చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఓ పాక్ జర్నలిస్టు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటిని ఖండించిన హక్ ఈ మేరకు బాన్ కీ మూన్ మాటలుగా ప్రకటనను విడుదల చేశారు. కశ్మీర్ విషయాన్ని పట్టించుకోవడం లేదనే మాటలు సరికాదని, తాము అన్నింటిని పరిశీలిస్తున్నామని, ఎప్పటికప్పుడు ప్రకటనలు కూడా చేస్తూనే ఉన్నామని తెలిపారు. పాక్- భారత్ దేశాల మధ్య చర్చలకు బాన్ కీ మూన్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more