grideview grideview
  • Nov 01, 09:18 AM

    ఆంధ్రప్రదేశ్ అధికారిక సెలవులు 2018

    వచ్చే ఏడాది సెలవులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక జీవోతో బుధవారం ఉదయం ఓ జాబితా విడుదల చేసింది. 19 సాధారణ సెలవులు, 20 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది. వీటిల్లో నాలుగు సాధారణ...

  • Nov 01, 08:40 AM

    భన్వర్ లాల్ కు ఏపీ సర్కార్ షాక్

    రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు షాకిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైపోతుంది. ఆయనపై ఓ పాత కేసు తిరగదోడి.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భన్వర్‌లాల్...

  • Oct 31, 04:27 PM

    జర దేఖ్ కే ఖరీదో..! ఎంఆర్పీహీ నహీ, జీఎస్టీ బి..!!

    జీఎస్టీ.. వస్తు సేవా పన్ను.. ఇది అమల్లోకి రావడం ఏమో కానీ.. ఏ వస్తువుపై ఎంత మేర పన్ను పడిందన్న లెక్కలు రీటైల్ రంగంలోని వ్యాపారులకు కూడా అర్థం కావడానికి మరింత సమయం పట్టనుందనడంలో సందేహం అవసరం లేదు. కానీ.. అయ్యిందానికి,...

  • Oct 31, 03:34 PM

    సత్యం థియేటర్.. పక్కకెళ్లొద్దురో డైవరూ..

    హైదరాబాద్ నగరంలో ఏ చిన్న వీధి చూసినా ఏమున్నది గర్వకారణం అని అంటే...ట్రాఫిక్ జామ్ లే నన్న సమాధానం ఠక్కున వచ్చేస్తుంది. వర్షాకాలంలో వరుణుడు కరుణిస్తుండడంతో గొతులు, దీనికి తోడు మెట్రో పనులతో కుచించికుపోయిన దారుల అంటారా. అంతేకాదండోయ్ మనం నిత్యం...

  • Oct 31, 02:24 PM

    హీరో ఉపేంద్ర కొత్త పార్టీ పేరు తెలుసా..?

    కన్నడ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ అవిర్భవించింది. శాండిల్ వుడ్ సూపర్ స్టార్ గా కన్నడ ప్రేక్షకుల మన్ననలను అందుకున్న హీరో ఉపేంద్ర కొత్త రాజకీయా పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని స్థాపిస్తున్న విషయాన్ని ఇదివరకే తెలిపినా.. ఇవాళ అధికారికంగా పార్టీ...

  • Oct 31, 01:08 PM

    రేవంత్ రెడ్డి.. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత..

    తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్సీ మాజీ నేత అనుముల రేవంత్‌ రెడ్డి ఇవాళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటుగా 18 మంది టీడీపీ సీనియర్ నేతలు, టీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ తీర్థం...

  • Oct 31, 12:10 PM

    సిగ్గు.. సిగ్గు.. పండు ముదుసలిపై అఘాయిత్యం..

    దేశం ఎక్కడికి పోతుంది.. ఏమైపోతుంది..? నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా.. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాకులాడుతున్నాయి. దేశంలో అడవాళ్లకు భద్రత కరువైంది. అడ అన్న విషయం తెలిస్తే చాలు.. ఏడాది చిన్నారుల నుంచి వందేళ్ల పండు ముసలిల వరకు ఎవరికీ...

  • Oct 31, 11:23 AM

    పడగ విప్పిన కాల్ మనీ కాలనాగు.. వడ్డీ కింద చిన్నారి కిడ్నాప్..

    నిజామాబాద్ జిల్లాలో కాల్ మనీ కాలనాగులు రుణం తీసుకున్నవారిపై విషాన్ని కక్కుతున్నారు. వడ్డాసురల చేతుల్లో చిక్కనందుకు నవమాసాలు మోసి కన్న బిడ్డలను కూడా దూరం చేసుకోవాల్సిన దారుణ పరిస్థితులను ఉత్పన్నమయ్యేలా చేస్తున్నారు. అవసరం వుండి అప్పు తీసుకోవడమే పాపమైనట్లు ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడో...